ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళా సాధికారతే లక్ష్యం: పీతల సుజాత

ABN, Publish Date - May 23 , 2025 | 06:56 AM

పీతల సుజాత రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహిళల ఆర్థిక సాధికారతే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.

  • మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా బాధ్యతల స్వీకరణ

గుంటూరు, మే 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొస్తున్న నూతన సంస్కరణలకు అనుగుణంగా రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ పని చేస్తుందని ఆ సంస్థ నూతన చైర్‌పర్సన్‌ పీతల సుజాత చెప్పారు. గుంటూరు మహిళా ప్రాంగణంలోని ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ కార్యాలయంలో సంస్థ నూతన చైర్‌పర్సన్‌గా పీతల సుజాత పదవి బాధ్యతలు చేపట్టారు.

Updated Date - May 23 , 2025 | 06:56 AM