ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TTD admissions 2025: టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, Publish Date - May 17 , 2025 | 03:47 AM

2025-26 విద్యాసంవత్సరానికి టీటీడీ వేదపాఠశాలల్లో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేయాలని సూచించింది.

తిరుమల, మే 16(ఆంధ్రజ్యోతి): 2025-26 విద్యాసంవత్సరానికి టీటీడీ వేదపాఠశాలల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను టీటీడీ ఆహ్వానించింది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం(తిరుమల), కీసరగుట్ట, విజయనగరం, భీమవరం, నల్గొండ, కోటప్పకొండలో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం అర్హులైన బాలుర నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొంది. కోర్సుల వివరాలు, అర్హత, ఆవశ్యకత, దరఖాస్తు వంటి ఇతర వివరాల కోసం టీటీడీ వెబ్‌సైట్‌ ‘తిరుమల.ఓఆర్జీ’ని సంప్రదించాలని, ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 03:47 AM