ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala donation: శ్రీవారికి రూ.3.63 కోట్ల విలువైన బంగారు కటి వరద హస్తాలు విరాళం

ABN, Publish Date - May 17 , 2025 | 03:50 AM

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి కోల్‌కతా నివాసి సంజీవ్ గోయెంకా రూ.3.63 కోట్ల విలువైన 5.267 కిలోల బంగారు కటి, వరద హస్తాలను ప్రత్యేకంగా తయారు చేసి విరాళంగా అందజేశారు. ఈ ఆభరణాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వీకరించారు.

తిరుమల, మే 16(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి రూ.3.63 కోట్ల విలువైన బంగారు కటి, వరద హస్తాలు శుక్రవారం విరాళంగా అందాయి. కోల్‌కతాకు చెందిన సంజీవ్‌ గోయెంకా వజ్రాలు, రత్నాలు పొదిగిన ఈ బంగారు కటి, వరద హస్తాలను ప్రత్యేకంగా తయారు చేయించి సమర్పించారు. వీటి బరువు 5.267 కిలోలు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి రంగనాయక మండపంలో దాత ఈ ఆభరణాలను అందజేశారు


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 03:50 AM