ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

APEAPCET 2025: ఏపీఈఏపీసెట్‌కు 3,62,392 దరఖాస్తులు

ABN, Publish Date - May 17 , 2025 | 03:53 AM

ఏపీఈఏపీసెట్‌-2025 కోసం రాష్ట్రవ్యాప్తంగా 3,62,392 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు ఏప్రిల్ 19 నుంచి 27 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 143 కేంద్రాలు, హైదరాబాద్లో 2 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు జేఎన్టీయూ ఉపకులపతి ప్రకటించారు.

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: సెట్‌ చైర్మన్‌

జేఎన్టీయూకే, మే 16(ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఏపీఈఏపీసెట్‌-2025కు 3,62,392 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని సెట్‌ చైర్మన్‌, జేఎన్టీయూకే ఉప కులపతి ప్రొఫెసర్‌ సీఎ్‌సఆర్కే ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఇంజనీరింగ్‌కు 2,80,578 మంది, అగ్రికల్చర్‌ ఫార్మసీకి 81,814 మంది... రెం డింటికీ 912 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఏపీలో 143, హైదరాబాద్‌లో 2 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. హాల్‌ టికెట్లను ఏపీఈఏపీసెట్‌కు సం బంధించిన జ్ట్టిఞట://ఛ్ఛ్టిట.్చఞటఛిజ్ఛి.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌తో పాటు, మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ 9552300009 నంబరు ద్వారా కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కన్వీనర్‌ వీవీ సుబ్బారావు తెలిపారు. 19, 20 తేదీల్లో అగ్రికల్చర్‌ ఫార్మసీ, 21 నుంచి 27 వరకు ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా హాజరైనా అనుమతించబోరని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 03:53 AM