ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mining Fees: జీఓ 57 ప్రకారమే సీనరేజీ ఫీజులు: గనుల శాఖ

ABN, Publish Date - May 17 , 2025 | 04:02 AM

గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ జారీ చేసిన జీఓ 75 ప్రకారం, అదనపు కాలపరిమితి పొందిన సీనరేజీ కాంట్రాక్టర్లు జీఓ 57కి అనుగుణంగా ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు. కొత్త ఫీజు సవరింపులపై ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది.

అమరావతి, మే 16 (ఆంధ్రజ్యోతి): అదనపు కాలపరిమితి పొందిన సీనరేజీ కలెక్షన్‌ కాంట్రాక్టర్‌లు జీఓ 57ను అనుసరించి ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు(జీఓ 75) జారీ చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కరోనా కాలంలో మైన్స్‌పై విధించిన కన్సిడరేషన్‌ అమౌంట్‌ను ఇటీవల ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో సవరించిన ఫీజులు, వసూలు చేయాల్సిన ఫీజులను జీఓ 57 నిర్దేశిస్తుంది. దానిప్రకారమే కాంట్రాక్టర్లు సీనరేజీ వసూలు చేయాలని గనుల శాఖ ఆదేశించింది. అలాగే, పలు రకాల ఫీజులను సవరించిన నేపథ్యంలో ఆ ఫీజుల ఫున:సమీక్ష, సర్దుబాటుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇదిలా ఉండగా, జాతీయ రహదారివర్క్‌లు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ పనులకు సంబంధించిన ఫీజుల విషయంలో అమల్లో ఉన్న నిబంధనలు(జీఓ 57) పాటించాలని కాంట్రాక్ట్‌ సంస్థలకు గనుల శాఖ స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 04:03 AM