ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ministerial Staff deputation: జడ్పీ సీఈఓలు మార్గదర్శకాలు పాటించాలి

ABN, Publish Date - May 17 , 2025 | 04:09 AM

జిల్లా పరిషత్ సీఈఓలకు హెచ్‌ఓడీ అనుమతి లేకుండా మినిస్టీరియల్ సిబ్బందిని ఇతర శాఖలకు డిప్యూటేషన్‌కు పంపరాదు అని కమిషనర్ కృష్ణతేజ ఆదేశించారు. డిప్యూటేషన్‌లో ఉన్న సిబ్బంది వివరాలను వెంటనే కమిషనరేట్‌కు తెలియజేయాలని ఆదేశించారు.

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా పరిషత్‌లలో పనిచేస్తున్న మినిస్టీరియల్‌ సిబ్బందిని ఇతర శాఖలకు డిప్యూటేషన్‌పై పంపేందుకు ఉన్న మార్గదర్శకాలను పాటించాలని జిల్లా పరిషత్‌ సీఈఓలకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ ఆదేశాలిచ్చారు. హెచ్‌ఓడీ అనుమతి లేకుండా జడ్పీ/ఎంపీపీ సిబ్బంది పలువురిని డిప్యూటేషన్‌పై ఇతర శాఖలకు అనుమతించినట్లు సమాచారం కమిషనరేట్‌కు చేరడంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇతర శాఖల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న జడ్పీ/ఎంపీపీ కార్యాలయం సిబ్బంది వివరాలను వెంటనే కమిషనరేట్‌కు పంపించాలని కమిషనర్‌ ఆదేశించారు. ఇక నుంచి ఒక్క ఉద్యోగిని కూడా హెచ్‌ఓడీ అనుమతి లేకుండా డిప్యూటేషన్‌కు అనుమతించరాదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 04:09 AM