ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth Reddy: జనజాతర సభకు రేవంత్.. 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

ABN, Publish Date - Apr 22 , 2024 | 07:19 AM

నేడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది.

ఆదిలాబాద్ : నేడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరు కానున్నారు. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది.

లక్ష్మీనృసింహుడి సాక్షిగా చెబుతున్నా.. పంద్రాగస్టులోగా 2లక్షల రుణమాఫీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 22 , 2024 | 07:19 AM

Advertising
Advertising