• Home » Adilabad

Adilabad

కొమురంభీం జిల్లాలో మావోల కదలికలు.. రంగంలోకి పోలీసులు..

కొమురంభీం జిల్లాలో మావోల కదలికలు.. రంగంలోకి పోలీసులు..

కొమురంభీం జిల్లాలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. తిర్యాణి మండలం పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి..

దున్నకుండానే సాగు... బహు బాగు

దున్నకుండానే సాగు... బహు బాగు

ఒకే ఒక్కసారి పొలాన్ని దున్ని... పక్కనే నీరు పారేలా ఎత్తు మడులు వేసుకుంటే చాలు... 20 ఏళ్ల వరకు దున్నకుండా ఏడాదికి 3 పంటలు పండించొచ్చు. వరి, పత్తితో పాటు చిరుధాన్యాలు, కూరగాయలు సాగు చేసుకోవచ్చు.

మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు

మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు

మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఈమేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. సికింద్రాబాద్‌, మంచిర్యాల్‌, సిరిపూర్‌కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం నుంచి వరంగల్‌, కాజీపేటల వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు.

జనసంద్రమైన నాగోబా..

జనసంద్రమైన నాగోబా..

కేస్లాపూర్‌ నాగోబా జాతరకు భక్తులు పోటెత్తారు. ప్రధానంగా ఈ ఏరియాలోని ఆదివాసీలు పెద్దఎత్తున తరలిరావడంతో కేస్లాపూర్ అటవీప్రాంతం కిక్కిరిసిపోయింది. మంత్రి కొండా సురేఖతోపాటు జిల్లా అధికారులు జాతరకు విచ్చేశారు.

వసంత పంచమి ఎఫెక్ట్.. మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు

వసంత పంచమి ఎఫెక్ట్.. మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు

వసంత పంచమి సందర్భంగా.. బాసర క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున చేరుకున్నారు. గురువారం సాయంత్రానికే బాసర భక్తులతో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

 ‘గాంధీ’లో యువతికి అరుదైన శస్త్ర చికిత్స

‘గాంధీ’లో యువతికి అరుదైన శస్త్ర చికిత్స

నగరంలోని గాంధీ ఆసుపత్రిలో యువతికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆసిఫాబాద్‌కు చెందిన పల్లవి అనే యువతి జన్యుపరమైన వ్యాధితో పాటు తీవ్రమైన గుండెపోటు, శ్వాస సమస్యలతో బాధపడుతోంది. అయితే.. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాన్ని కాపాడారు.

Nagoba Jatara: అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం..

Nagoba Jatara: అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం..

ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ వరాల జల్లు

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ వరాల జల్లు

ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. రూ.386 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, సదర్మట్ బ్యారేజ్‌ను జాతికి అంకితం చేశారు. జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ హయాంలోని పెండింగ్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని సీఎం స్పష్టం చేశారు.

Sankranti festival: సంక్రాంతి వేళ.. భారీగా బస్‌ చార్జీల పెంపు

Sankranti festival: సంక్రాంతి వేళ.. భారీగా బస్‌ చార్జీల పెంపు

సంక్రాంతి పండుగను పురష్కరించుకొని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలొస్తున్నా. మామూలు రోజుల్లో చార్జీల కంటే నాటుగు రెట్లు పెంచేధారు. దీనిపై ప్రయాణికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

 Road Accident: ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మహిళలు మృతి

Road Accident: ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మహిళలు మృతి

మహారాష్ట్రలో వైద్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి