• Home » Adilabad

Adilabad

జోరుగా పాఠ్యపుస్తకాల దందా..

జోరుగా పాఠ్యపుస్తకాల దందా..

ప్రైవేటు పాఠశాలల్లో విద్యతోపాటు ఇతరత్రా వ్యాపారం జోరుగా సాగుతోంది.

 ఉపాధి కూలీలపై ‘వారపు మామూళ్ల’ భారం?

ఉపాధి కూలీలపై ‘వారపు మామూళ్ల’ భారం?

నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో ఉపాధిహామీ కూలీల నుంచి వారానికోసారి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రమాకాంత్‌ ఎన్‌కౌంటర్‌కు 30 ఏళ్లు

రమాకాంత్‌ ఎన్‌కౌంటర్‌కు 30 ఏళ్లు

మంచిర్యాల జిల్లా నస్పూర్‌ కాలనీలో జరిగిన ఎన్‌కౌం టర్‌కు నేటితో ముప్పైయేళ్లు పూర్త య్యాయి.

బాల్యంపై బ్యాగు భారం

బాల్యంపై బ్యాగు భారం

బాల్యంపై భారం పెరిగి పోతోంది. వారిని పుస్తకాల బరువు కుంగదీస్తొంది. కిలోల కొద్ది బరువును వీపుపై మోస్తూ అనారోగ్యం భారిన పడాల్సి వస్తోంది.

తెలంగాణ వచ్చినా సింగరేణిలో పరిస్థితి మారలేదు: కవిత

తెలంగాణ వచ్చినా సింగరేణిలో పరిస్థితి మారలేదు: కవిత

మాజీ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీశ్ రూ.40లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందని అంటున్నారని, సరైన సమాచారం లేకుండానే కోల్ బెల్ట్‌లో తిరుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు.

ఆమెకు మరింత చేయూత..

ఆమెకు మరింత చేయూత..

మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తోంది.

సింగరేణి బొగ్గుపై చిచ్చు.. ఆ 40 లక్షల టన్నులు ఎటు పోయాయి?

సింగరేణి బొగ్గుపై చిచ్చు.. ఆ 40 లక్షల టన్నులు ఎటు పోయాయి?

సింగరేణిలో చిట్టాపద్దులపై చిచ్చు రేగుతోంది. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న బీఆర్‌ఎస్ ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఆర్జీయూకేటీ పగ్గాలు గవర్నర్‌కు?

ఆర్జీయూకేటీ పగ్గాలు గవర్నర్‌కు?

బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాల యాన్ని (ఆర్జీయూకేటీ) రాష్ట్రంలోని ఇతర సాధారణ విశ్వవిద్యాలయాల తరహాలోనే మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

రాతి కొండలపై రాచనగరం

రాతి కొండలపై రాచనగరం

నిర్మల్‌... ఒక భౌగోళిక ప్రదేశం కాదు... కాలగర్భంలో చెక్కబడిన ఒక జ్ఞాపకగాథ. సహ్యాద్రి శ్రేణుల నిశ్శబ్ద వీణలో, గోదావరి పరవళ్లలో, దక్కన్‌ పీఠభూమి రాతిగుట్టల ఎత్తుపల్లాల ఊపిరిలో... ఈ నేల శతాబ్దాల సంచారాన్ని మోస్తోంది.

ఎన్ని ఇబ్బందులున్నా ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించి తీరుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

ఎన్ని ఇబ్బందులున్నా ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించి తీరుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మూడు జిల్లాలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 150 మీటర్ల ఎత్తులో ప్రాణహిత బ్యారేజీ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి