• Home » TS News

TS News

8 ఏళ్లలో హైదరాబాద్‌ నెట్‌ జీరో సిటీ

8 ఏళ్లలో హైదరాబాద్‌ నెట్‌ జీరో సిటీ

తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో హరిత ఇంధనమే కీలకమని తెలిపారు. రాష్ట్రంలో హరిత ఇంధనానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు.....

ఆ గట్టునుంటారా  ఈ గట్టుకొస్తారా..!!

ఆ గట్టునుంటారా ఈ గట్టుకొస్తారా..!!

మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు నేడు (సోమవారం) ప్రమాణ స్వీకారాలు చేయనున్నారు. అయితే, హంగ్‌ నెలకొన్న మునిసిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు ఎవరికి దక్కుతాయి.....

పట్టణం హస్తానిదే

పట్టణం హస్తానిదే

అధికార కాంగ్రెస్‌ పార్టీ మరోసారి సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయ పరంపరను కొనసాగిస్తూ.. మునిసిపల్‌ ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది.

హస్తం హవా!

హస్తం హవా!

రాష్ట్రంలో మునిసిపాలిటీలపైనా కాంగ్రెస్‌ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్‌ స్థానాలను దక్కించుకుని గ్రామీణ తెలంగాణపై పట్టు సాధించిన అధికార పార్టీ..

బీఆర్‌ఎస్‌ లేవదు..బీజేపీ చాలదు

బీఆర్‌ఎస్‌ లేవదు..బీజేపీ చాలదు

తెలంగాణలో కాంగ్రెస్‌ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తెలిపారు.

తాయిలాలు సమర్పయామి..!

తాయిలాలు సమర్పయామి..!

ఓటర్లను సంతృప్తిపరచాలి.. ఎంత ఖర్చయినా పెట్టాలి.. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి.. ఏ పార్టీ అభ్యర్థి అయినా చేసేదిదే..!! రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా ఇదే లక్ష్యంతో విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు తమ అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగిస్తున్నారు.

బీజేపీ హామీలను నమ్ముతామా?

బీజేపీ హామీలను నమ్ముతామా?

మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఎన్నెన్నో హామీలు ఇస్తున్నారని, అవి నమ్మదగ్గవేనా అన్నది ఓటర్లు ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు...

బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయ సమితి

బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయ సమితి

బీఆర్‌ఎస్‌ చేసేవన్నీ బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీని ఇక నుంచి బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయ సమితి అని పిలుస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు...

కల్వకుంట్ల కిషన్‌రావు!

కల్వకుంట్ల కిషన్‌రావు!

మాజీ సీఎం కేసీఆర్‌కు ఇద్దరు పుత్రులు ఉన్నారని, ఒకరు దొంగ పుత్రుడు కేటీఆర్‌ అని, మరొకరు దత్తపుత్రుడు కిషన్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయండి

కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయండి

బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శరీరాలు వేరైనా వాటి ప్రాణం ఒక్కటేనన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి