• Home » TS News

TS News

కలవమంది కేంద్రంతోనే!

కలవమంది కేంద్రంతోనే!

ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవమని చెప్పింది కేంద్ర ప్రభుత్వంతో మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అది కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమేనని తేల్చిచెప్పారు.

రేవంత్‌రెడ్డి రెన్యువల్‌ సీఎం

రేవంత్‌రెడ్డి రెన్యువల్‌ సీఎం

రాష్ట్రంలో రైతుబంధును బంద్‌ పెట్టి రాహుల్‌ బంధు తెచ్చారని.. రాహుల్‌గాంధీ ఖాతాల్లో నిధులు జమచేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

‘విద్యుత్తు’పై సీబీఐ దర్యాప్తు

‘విద్యుత్తు’పై సీబీఐ దర్యాప్తు

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ల నిర్మాణంపై జస్టిస్‌ మదన్‌ భీంరావు లోకూర్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలోనూ మాదే అధికారం

తెలంగాణలోనూ మాదే అధికారం

బెంగాల్‌ ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని.. దేశంలో విభజన రాజకీయాలు చేసిన డీఎంకేకు సైతం తమిళ ఓటర్లు బుద్ధి చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...

బకాయిలపై ఏం చేద్దాం?

బకాయిలపై ఏం చేద్దాం?

రాష్ట్రంలో విద్యుత్‌ శాఖకు వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి పెద్దమొత్తంలో బకాయిలు ఉన్న విషయాన్ని సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. ఇరిగేషన్‌ శాఖ నుంచి పలు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ...

నగల దుకాణంలో దోపిడీ

నగల దుకాణంలో దోపిడీ

పట్టపగలు.. నగల దుకాణం తెరిచీతెరవగానే.. అందులోకి చొరబడిన ఐదుగురు దుండగులు తుపాకులతో సిబ్బందిని బెదిరించి, నిర్బంధించి దాదాపు ఒక కిలో ఆభరణాలను దోచుకుపోయారు! తిరగబడిన ...

పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై జూన్‌ నాటికి నిర్ణయం

పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై జూన్‌ నాటికి నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఫిట్‌మెంట్‌పై జూన్‌ నాటికి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

నేనొస్త బిడ్డో ఎయిమ్స్‌కు!

నేనొస్త బిడ్డో ఎయిమ్స్‌కు!

నేను రాను బిడ్డో సర్కారీ దవాఖానకు’ అనే పాట వినే ఉంటారు! కానీ.. హైదరాబాద్‌ శివార్లలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉంది! అతి తక్కువ రుసుములకే కార్పొరేట్‌ వైద్యం లభిస్తుండడంతో ....

కార్మికుల పక్షమే..

కార్మికుల పక్షమే..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) బస్సుల నిర్వహణలో డీజీల్‌ ఖర్చులు తగ్గించుకునేందుకే విద్యుత్‌ (ఈవీ) బస్సులను వాడుకలోకి తెస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

ప్రక్షాళనకు వేళాయె!

ప్రక్షాళనకు వేళాయె!

రాష్ట్రంలో మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తవుతుండటం, పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి, హామీ పొందినవారికి అవకాశం కల్పించడం లక్ష్యంగా మంత్రివర్గ ....

తాజా వార్తలు

మరిన్ని చదవండి