Home » TS News
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం క్రమంగా అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో ఏర్పడిన అంతరాయం నిర్మాణ రంగాన్ని కూడా కుదేలు చేస్తోంది.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం పెట్రో ఉత్పత్తుల ధరలపైనే పడుతుందని.. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మాత్రమే ప్రియమవుతాయని చాలా మంది అనుకుంటున్నారు! కానీ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ హోదాలో కేరళ వెళ్లిన రేవంత్ రెడ్డి...
అకాలవర్షం యాసంగి పంటలను దెబ్బతీసి రైతులను ఆగమాగం చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది....
ఇరాన్ యుద్ధ ప్రభావం భారత ఫార్మా రంగాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా ముడిసరకు దిగుమతిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
కేసీఆర్ వల్లనే తనకు గుర్తింపు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రావణాసురుడు లేకుంటే శ్రీరామునికి పేరు వచ్చేదే కాదన్నారు.
ప్రతిపక్ష నేత కేసీఆర్కు దళితులంటే చిన్నచూపు ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శాసనసభ స్పీకర్గా దళితుడు ఉన్నందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదని ఆరోపించారు.
తెలంగాణ రాజకీయాల్లో మహిళా నాయకత్వం పెరగనుందా!? అసెంబ్లీ మూడో వంతుకుపైగా మహిళలతోనే నిండనుందా!? ఇందుకు అనుగుణంగానే, రాబోయే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులను బరిలోకి .........
పొద్దున లేచి ఉద్యోగానికి వెళ్లాలంటే సగటు పౌరుడు బైక్లో పెట్రోల్ పోయించుకొనేందుకు పోరాటం.. ఓ ఆటోవాలా తన ఆటోతో ట్రిప్పులకు వెళ్లాలన్నా పెట్రోల్ కోసమో, సీఎన్జీ కోసమో ఆరాటం..
ప్రభుత్వ ఆస్పత్రులు, వాటి అనుబంధ వైద్య కళాశాలల నిర్వహణ బాధ్యతను గ్రూప్-1, 2 అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు....