Home » TS News
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఈ టర్మ్లోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తాటి చెట్టు అంటే కేవలం కల్లు గీయడానికే పరిమితం కాదని, అది కనకవర్షం కురిపించే ఒక కల్పవృక్షమని అంటున్నారు ఎక్స్పీరియం చైర్మన్ రామ్దేవ్రావ్. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కల్లుమీద ఆయన పెంచుకున్న అభిమానంతో..
రెండు కిలోల బంగారం, తొమ్మిది కిలోల వెండి.. గుట్టలుగా నోట్ల కట్టలు.. విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన ఫ్లాట్లు, ఎకరాల కొద్దీ పొలాలు.. హైదరాబాద్ మెట్రోపాలిటిన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు...
తెలంగాణలో ఇప్పుడు విద్యుత్తు వాహనాల (ఈవీ) వినియోగం భారీగా పెరిగింది. ద్విచక్ర వాహనాలు, కార్లు ఇప్పుడు రోడ్లపై గతం కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని బడా బాబుల గుండెల్లో ఇప్పుడు 131 (1ఎ) నోటీసు ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సమాధానం చెప్పుకునేందుకు వారు నానా తంటాలు పడుతున్నారు.
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల పెంపు దాదాపు ఖరారు అయింది. ఇప్పటికే ప్రాంతాల వారీగా ఎంత పెంచాలనే దానిపై అధికారులు ...
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్-2026 ఫలితాల్లో టాపర్లలో ఎక్కువ మంది అబ్బాయిలు ఉండగా, మొత్తంగా ఫలితాల్లో అమ్మాయిలు పైచేయి సాధించారు.
పోక్సో కేసులో జ్యుడీషియల్ కస్టడీకి వచ్చిన బండి సాయి భగీరథ్ను చర్లపల్లి సెంట్రల్ జైలు అధికారులు సాధారణ ఖైదీలతోనే ఉంచారు.
రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 18,235 మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారు.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. నార్సింగి పరిధిలోని టీఎస్పీఏ వద్ద.....