• Home » TS News

TS News

CM Revanth Reddy: ఉరేసినా తప్పులేదు

CM Revanth Reddy: ఉరేసినా తప్పులేదు

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్‌ హయాంలో జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక భారీ అవినీతి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ మార్పునకు అసలు అప్పటి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదమే లేదని చెప్పారు.....

CM Revanth Reddy: మూడు కార్పొరేషన్లకు రంగం సిద్ధం

CM Revanth Reddy: మూడు కార్పొరేషన్లకు రంగం సిద్ధం

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ జీహెచ్‌ఎంసీ విభజన ఖాయమైంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఆవలి వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధమైంది.....

CM Revanth Reddy Greets KCR Warmly: బాగున్నారా..?

CM Revanth Reddy Greets KCR Warmly: బాగున్నారా..?

తెలంగాణ శాసనసభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లలో ఆరుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.....

Telangana Assembly Winter Session Begins: నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

Telangana Assembly Winter Session Begins: నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో సాగునీళ్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది...

Severe Cold Wave: బయట సురుకు.. ఇంట్లో వణుకు

Severe Cold Wave: బయట సురుకు.. ఇంట్లో వణుకు

ఇంట్లో ఉంటే గజగజ.. బయటికి వెళ్తే మాత్రం కాస్త వెచ్చగా..! రాష్ట్రంలో నెలకొన్న చిత్రమైన వాతావరణ పరిస్థితి ఇది. సాధారణంగా ఇంట్లో వెచ్చగా ఉండి, బయటికి వెళితే చలివేయాలి....

Yasinagi Raithubharosa Payout for Sankranti: సంక్రాంతికి  రైతుభరోసా!

Yasinagi Raithubharosa Payout for Sankranti: సంక్రాంతికి రైతుభరోసా!

యాసంగి రైతు భరోసా సాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గత వానాకాలం సీజన్‌లో 9 రోజుల్లోనే సుమారు రూ.9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం..

CM Revanth Reddy: నేను ఉన్నంతకాలం కేసీఆర్‌ కుటుంబానికిగద్దె దక్కనివ్వను

CM Revanth Reddy: నేను ఉన్నంతకాలం కేసీఆర్‌ కుటుంబానికిగద్దె దక్కనివ్వను

బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ చరిత్ర ఇక ముగిసిన క థేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్‌ కుటుంబం అధికారంలోకి రాదని....

CM Revathi Reddy: వ్యక్తిగత ఇష్టాయిష్టాలను సహించం

CM Revathi Reddy: వ్యక్తిగత ఇష్టాయిష్టాలను సహించం

ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేయాలని, వాటి అమల్లో వ్యక్తిగత ఇష్టాయిష్టాలను ప్రదర్శిస్తే సహించేది లేదని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు....

SIT Intensifies Phone Tapping Probe: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

SIT Intensifies Phone Tapping Probe: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ అధికారులు దూకుడుగా ముందుకెళుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన అనుమతులిచ్చే రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు....

CM Revanth Reddy: నీళ్లు.. నిజాలు!

CM Revanth Reddy: నీళ్లు.. నిజాలు!

ఏపీ, తెలంగాణకు కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు- రంగారెడ్డి సహా పెండింగ్‌ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ ప్రధాన ఎజెండాగా ఈనెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే, ముక్కోటి ఏకాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మూడు రోజులు విరామం ఇస్తారు....

తాజా వార్తలు

మరిన్ని చదవండి