Home » TS News
ఇంట్లో ఉంటే గజగజ.. బయటికి వెళ్తే మాత్రం కాస్త వెచ్చగా..! రాష్ట్రంలో నెలకొన్న చిత్రమైన వాతావరణ పరిస్థితి ఇది. సాధారణంగా ఇంట్లో వెచ్చగా ఉండి, బయటికి వెళితే చలివేయాలి....
యాసంగి రైతు భరోసా సాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గత వానాకాలం సీజన్లో 9 రోజుల్లోనే సుమారు రూ.9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం..
బీఆర్ఎస్, కేసీఆర్ చరిత్ర ఇక ముగిసిన క థేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబం అధికారంలోకి రాదని....
ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేయాలని, వాటి అమల్లో వ్యక్తిగత ఇష్టాయిష్టాలను ప్రదర్శిస్తే సహించేది లేదని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు....
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా ముందుకెళుతున్నారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అనుమతులిచ్చే రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు....
ఏపీ, తెలంగాణకు కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు- రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ ప్రధాన ఎజెండాగా ఈనెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే, ముక్కోటి ఏకాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మూడు రోజులు విరామం ఇస్తారు....
ఇప్పటివరకు ఓ లెక్క.. రేపటి నుంచి మరో లెక్క. నేనే వస్తున్నా.. తోలు తీస్తా. ప్రజలతో కలిసి కాంగ్రెస్ భరతం పడతా అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు....
కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పదేళ్ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది. కృష్ణా జలాల్లో ఏపీకి....
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముందుకు సాగాలంటే.. ఇందులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు పెదవి విప్పాలి....
రాష్ట్రంలో 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగితే.. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సహా 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పంచాయతీలు దక్కించుకుందని సీఎం రేవంత్రెడ్డి.....