Home » TS News
అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని, ...
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో (TSPSC Paper Leakage Case)నిందితులకు సిట్ కస్టడీ ముగిసింది.
పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) తిరిగి కాంగ్రెస్లో చేరిన అంశం వివాదానికి దారితీసింది. ఆయన కుటుంబంలో చిచ్చు రేపిన విషయం తెలిసిందే.
టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తన పీఏ తిరుపతి (Tirupati) పాత్ర ఉందంటూ ప్రచారంపై మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో వర్గ రాజకీయాలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి.
ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.
ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. కవిత తన పిటిషన్లో సరికొత్త అభ్యర్థన చేశారు. మద్యం పాలసీ కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని కోరారు.
రాష్ట్రం (Telangana)లో బయటి ఆహారంతో ప్రజలు అనారోగ్యాన్ని ‘కొని’తెచ్చుకుంటున్నారు. ఉరుకుల పరుగుల జీవన శైలిలో
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు.
జిల్లాలోని చర్ల (Charla) శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదలైంది.