HICC: సీఎం రేవంత్ రెడ్డితో బిగ్ షాట్ల భేటీ
ABN, Publish Date - Sep 05 , 2024 | 01:11 PM
హైదరాబాద్: నగరంలోని హెచ్ఐసీపీ (HICC)లో గురువారం తొలిసారిగా ఏఐ (AI) గ్లోబల్ సమ్మిట్ 2024 ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, వివిధ దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలను ఇందులో పేర్కొన్నారు. ఇవాళ, రేపు రెండు రోజులపాటు ఈ సమ్మిట్ జరుగుతుంది. ప్రపంచంతోపాటు వేగంగా ప్రయాణించాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి అత్యంత ప్రాధాన్యమిస్తోంది.
హైదరాబాద్లోని హెచ్ఐసీపీ (HICC)లో గురువారం తొలిసారిగా ఏఐ (AI) గ్లోబల్ సమ్మిట్ 2024 ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐ ప్రతినిధులు
ఐబీఎం ప్రతినిధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు..
రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో యొట్ట ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్ ఎల్ఎల్పి (Yotta infrastructure solution LLP) సీఈవో సునీల్ గుప్తా భేటీ.. హైదరాబాద్లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంపై చర్చ.
హైదరాబాద్లోని హెచ్ఐసీసీ (HICC)లో జరుగుతున్న ఏఐ (AI) గ్లోబల్ సమ్మిట్లో ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు..
Updated Date - Sep 05 , 2024 | 01:11 PM