Home » AI Technology
టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సమాజాన్ని తప్పుదోవ పట్టించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి పోలీస్ అధికారిగా చలామణి అవుతున్న ఒక వ్యక్తిని రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఇంజినీరింగ్ పూర్తయిందంటే చాలు.. అమెరికా విమానం ఎక్కడమో లేదా బెంగళూరు, హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగంలో చేరడమో లక్ష్యంగా ఉండేది. కానీ ఏఐ యుగంలో ఐటీ రంగం ఒడిదుడుకులను....
కోడి ముందా.. గుడ్డు ముందా అనే ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధానం ఇచ్చేసింది. నూటికి నూరు శాతం గుడ్డే ముందు అని చెబుతోంది. కోడి పుట్టుక గురించి అద్భుతంగా వివరిస్తోంది.
ఏఐ కారణంగా హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఉద్యోగాల కోత ప్రారంభమైంది. ఇప్పటికే ప్రారంభ స్థాయి ఉద్యోగాలను కృత్రిమ మేధ(ఏఐ) ఆక్రమించడంతో గత ఏడాదికాలంలో క్యాంపస్ ప్లేస్మెంట్లపై తీవ్ర ప్రభావం పడింది....
బ్యాంకులు, టెక్ కంపెనీలు.. ఇవన్నీ సజావుగా, వేగంగా పనిచేయడానికి అభివృద్ధి చేసుకునే సాఫ్ట్వేర్లలో రకరకాల బగ్స్ ఉంటాయి! వాటిని ఉపయోగించుకుని హ్యాకర్లు ఆయా సంస్థల సర్వర్లలోకి చొరబడి డేటా చోరీ చేయడం, తమకు అనుకూలంగా.......
ప్రపంచంలోనే తొలిసారి ఒక దేశం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ప్రభుత్వ కార్యకలాపాలను, సేవలను అందించడానికి సిద్ధమవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
చైనాలో టెక్నాలజీ మరో కొత్త దశలోకి ప్రవేశించింది. అక్కడి హాంగ్జౌ నగరంలోని ఒక రెస్టారెంట్లో పని చేసే రోబో వెయిటర్లు మీరేం తినాలో చెబుతాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో పని చేసే ఆ రోబో వెయిటర్లు కస్టమర్ల మొహం, నాలుకను స్కాన్ చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో సూచిస్తాయి.
నిత్యం వివాదాస్పద ప్రకటనలతో మీడియాలో ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఏసు ప్రభువు అవతారవెత్తారు.
సీబీఐ అధికారిని అంటూ ఓ ప్రభుత్వ ఇంజనీర్కు ఇటీవల ఓ వ్యక్తి కాల్ చేశాడు. నకిలీ డాక్యుమెంట్లు పంపాడు. కృత్రిమ మేధ(ఏఐ)ని ఉపయోగించి వీడియో కాల్...
అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా రాజధాని అమరావతి రూపు దిద్దుకుంటోంది. ఇప్పటికే జాతీయంగా, అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన పలు విద్యాసంస్థలు అమరావతిలో కొలువు తీరాయి.