• Home » AI Technology

AI Technology

అమరావతికి ‘అక్షర’ కళ

అమరావతికి ‘అక్షర’ కళ

అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా రాజధాని అమరావతి రూపు దిద్దుకుంటోంది. ఇప్పటికే జాతీయంగా, అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన పలు విద్యాసంస్థలు అమరావతిలో కొలువు తీరాయి.

AI Vs ARపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ ప్రత్యేక విశ్లేషణ

AI Vs ARపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ ప్రత్యేక విశ్లేషణ

టెక్నాలజీ మనకు అపారమైన సమాచారం అందిస్తున్నప్పటికీ.. దానిని మనమెలా ఉపయోగిస్తున్నామనే దానిపై ప్రభావం ఉంటుంది. కృత్రిమ మేధకు తోడు మనిషి వివేచన, అనుభవంతో కూడిన ఆలోచన కలగలిసినప్పుడే సాంకేతికత సమాజానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వివరించారు.

AI యాప్‌లలో భారీ డేటా లీక్: 120 కోట్లకు పైగా KYC రికార్డులు, ప్రైవేట్ ఫోటోలు బహిర్గతం!

AI యాప్‌లలో భారీ డేటా లీక్: 120 కోట్లకు పైగా KYC రికార్డులు, ప్రైవేట్ ఫోటోలు బహిర్గతం!

సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు కనుగొన్న భారీ డేటా ఎక్స్‌పోజర్ ఇది. రెండు AI-ఆధారిత యాప్‌లకు సంబంధించిన డేటాబేస్‌లు అసురక్షితంగా ఉండటం వల్ల 120 కోట్లకు పైగా KYC రికార్డులు బహిర్గతమయ్యాయి. వినియోగదారుల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు బయటకువచ్చేశాయి.

డాలర్‌తో డ్రాగన్‌ ఢీ

డాలర్‌తో డ్రాగన్‌ ఢీ

పెట్రోల్‌ కొనాలంటే.. డాలర్లు కావాలి! ఎలకా్ట్రనిక్స్‌ చిప్స్‌, సెమీ కండక్టర్స్‌ కొనాలన్నా.. డాలర్లు కావాలి!! వజ్రాలు, ఔషధాల తయారీకి కావాల్సిన ముడిపదార్థాలు, ఎరువులు, విదేశాల నుంచి కొనే యుద్ధవిమానాలు, ఇతర రక్షణ పరికరాలు, వంటనూనెలు..

భారత్ నెట్ ఒప్పందంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవం: సీఎం చంద్రబాబు

భారత్ నెట్ ఒప్పందంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవం: సీఎం చంద్రబాబు

2014 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి నిర్మించాల్సిన బాధ్యత తనపై పడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ వేసి 'ఏపీ ఫైబర్ నెట్'ను ప్రారంభించామని.. దీనివల్ల 90శాతం వరకు ఖర్చు తగ్గిందని పేర్కొన్నారు..

ఆంథ్రోపిక్ మరో సంచలనం.. ఒక్క పోస్ట్‌తో వందల కోట్ల రూపాయలు ఆవిరి..

ఆంథ్రోపిక్ మరో సంచలనం.. ఒక్క పోస్ట్‌తో వందల కోట్ల రూపాయలు ఆవిరి..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన ఆంథ్రోపిక్ వరుస సంచలనాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు వణుకు పుట్టిస్తోంది. ఆమెరికాకు చెందిన ఈ సంస్థ ఇప్పటికే ఐటీ సంస్థలకు చుక్కలు చూపించింది. తాజాగా సైబర్ సెక్యూరిటీ సర్వీస్‌లు అందించే కంపెనీలకు షాకిచ్చింది.

ఏఐని వాడకపోతే ఇంటికి పంపిస్తాం.!

ఏఐని వాడకపోతే ఇంటికి పంపిస్తాం.!

కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి సమూల మార్పులకు లోనవుతోంది. ఇప్పుడు కేవలం నైపుణ్యం మాత్రమే సరిపోదు, ఏఐ టూల్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడం ఒక తప్పనిసరి అర్హతగా మారుతోంది.

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి  ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీలో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్‌టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని పేర్కొన్నారు..

హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు..

ప్రపంచ వేదికపై బయటపడ్డ కోల్డ్ వార్.. ప్రధాని మోదీ పక్కన ఉండగానే..

ప్రపంచ వేదికపై బయటపడ్డ కోల్డ్ వార్.. ప్రధాని మోదీ పక్కన ఉండగానే..

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఏఐ సమిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగ్గజ ఏఐ కంపెనీలకు చెందిన లీడర్లు.. ఆయనతో కలిసి స్టేజిపై ఫొటోలు దిగారు. ఈ నేపథ్యంలోనే ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీల మధ్య కోల్డ్ వార్ బయటపడింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి