Home » AI Technology
భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఏఐ హెల్త్ స్ట్రాటజీ డ్రాఫ్ట్ తయారీకి జోనల్ వర్క్షాప్లు నిర్వహిస్తోంది. వీటి ఆధారంగా ఫిబ్రవరి 2026లో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో డ్రాఫ్ట్ ఖరారు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడలో..
హ్యుమనాయిడ్ రోబోలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. విద్యారంగం, ఆతిథ్యం, వస్తురవాణా వంటి రంగాల్లో హ్యూమనాయిడ్ రోబోల వినియోగం పెరిగింది. చాలా సంస్థలు ఇప్పటికే రోబోలను ప్రవేశపెట్టాయి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై ఏఐ వీడియోల పరంపర కొనసాగుతోంది. గతంలో ఆయన్ను కించపరుస్తూ పలు ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా చాయ్ అమ్ముతున్నట్లు ఉన్న ఏఐ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో కాంగ్రెస్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా గూగుల్ 'నానో బనానా' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్ను ఉపయోగించి బెంగళూరుకు చెందిన ఓ టెక్ నిపుణుడు అచ్చుగుద్దినట్టు, నిజమైన వాటిలాగే కనిపించే పాన్, ఆధార్ కార్డులను సృష్టించారు. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సెల్ ఫోన్కు అడిక్ట్ అయిన వ్యక్తి 2025లో ఎలా ఉంటాడో ఏఐ ఓ ఇమేజ్ తయారు చేసింది. ఆ ఇమేజ్లో మనిషికి శారీరకంగా ఏఏ సమస్యలు వచ్చే అవకాశం ఉందో అద్భుతంగా చూపించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రతి రంగంలోనూ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అది ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుందన్న గ్యారెంటీ లేదు. కాబట్టి..
మీరు ఒక లేడీ. ఇంట్లో ఉన్నారు. అకస్మాత్తుగా మీ బెడ్ రూంలోని బెడ్ మీద ఒక తెలీని వ్యక్తి వచ్చి కూర్చొన్నాడు. మీరు ఒక అబ్బాయ్. మీ మదర్ ఆఫీస్ కు లేదా బయటకు వెళ్లారు. మీ మదర్ బెడ్ రూంలో వేరే తెలీని వ్యక్తి బెడ్ మీద పడుకుని ఉన్నాడు..
మెటా సంస్థ ఫేస్బుక్ యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అది మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ఫీచర్. ఆ ఫీచర్ సహాయంతో మీరు ఫేస్బుక్లో అప్లోడ్ చేసే ఫొటోలనే కాదు.. మీ ఫోన్లోని ఫొటోలను కూడా ఎడిట్ చేసుకోవచ్చు.
ఉమా కాల్ చేసినట్లు ఏఐ ద్వారా అతని వీడియోతో కాల్ రావడంతో సదరు టీడీపీ నాయకుడు రూ.35 వేలు డబ్బును పంపారు. మరికొన్ని రోజులకు మళ్లీ తిరిగి ఫోన్ చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని, కాసేపట్లో చంద్రబాబు వీడియో కాల్ చేస్తాడని నమ్మబలికాడు దుండగుడు.
పాఠశాలల్లో విద్యార్థులు రాసే పరీక్ష పత్రాలను ఇక మీదట ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహకారంతో దిద్దే సాఫ్ట్వేర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఆ సాఫ్ట్వేర్కు ఇండియన్ బిజినెస్ హెడ్గా రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లికి చెందిన ఎం.స్నేహిత్ కొనసాగుతున్నారు.