• Home » AI Technology

AI Technology

పన్నుల పరిపాలనలో ఏపీ సరికొత్త సంస్కరణలు.. ఏఐ టెక్నాలజీపై జీఎస్టీ అధికారుల ప్రశంసలు

పన్నుల పరిపాలనలో ఏపీ సరికొత్త సంస్కరణలు.. ఏఐ టెక్నాలజీపై జీఎస్టీ అధికారుల ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పన్నుల శాఖ సంస్కరణలను జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ అధికారులు ప్రశంసించారు. దేశానికే ఆదర్శంగా ఏపీ ఏఐ ఆధారిత పన్నుల పరిపాలన ఉందని వ్యాఖ్యానించారు.

 యువరాజ్ సింగ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

యువరాజ్ సింగ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్, ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులు, గోప్యతకు భంగం కలిగించవద్దని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం యువీ ఫొటోలను ఉపయోగించకూడదని థర్డ్ పార్టీలను నియంత్రిస్తూ జస్టిస్ జ్యోతి సింగ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

8 ఏళ్ల బాలుడి ఏఐ టాలెంట్‌

8 ఏళ్ల బాలుడి ఏఐ టాలెంట్‌

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), వాయిస్‌ అసిస్టెంట్లు మధ్య పెరిగే జెన్‌ అల్ఫాతరం టాలెంట్‌కు అసలైన ప్రతిరూపం ఆ బాలుడు.

 ఏఐ నియంత్రణ సరికాదు.. మార్క్ జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు

ఏఐ నియంత్రణ సరికాదు.. మార్క్ జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత అభివృద్ధి, నియంత్రణ విధానాలపై సిలికాన్ వ్యాలీలో వాదనలు తారాస్థాయికి చేరాయి. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా ప్రముఖ ఏఐ సంస్థల ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్‌ల విధానాలను తప్పుబట్టారు.

సంచలనంగా మారిన అమెరికా అధ్యక్షుడు షేర్ చేసిన ఏఐ చిత్రాలు

సంచలనంగా మారిన అమెరికా అధ్యక్షుడు షేర్ చేసిన ఏఐ చిత్రాలు

అమెరికా అధ్యక్షుడు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వేదికగా షేర్ చేసిన AI చిత్రాలు సంచలనంగా మారాయి. అమెరికా సైనిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు, 'ట్రంప్ 2028' పేరుతో భవిష్యత్ రాజకీయ ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ డిజిటల్ ఆర్ట్ డిజైన్ చేశారు.

యుద్ధ రంగంలో AI సంచలనం.. మానవాళికి పెను ముప్పు?

యుద్ధ రంగంలో AI సంచలనం.. మానవాళికి పెను ముప్పు?

యుద్ధ రంగంలో కృత్రిమ మేధ (AI) ప్రవేశం గణనీయమైన మార్పులు తెస్తోంది. ఇది మానవాళి మనుగడకు తీవ్రమైన ముప్పుగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

AI చరిత్రలోనే బిగ్గెస్ట్ సెటిల్‌మెంట్.. పుస్తకాలకు రూ.14 వేల కోట్ల పరిహారం

AI చరిత్రలోనే బిగ్గెస్ట్ సెటిల్‌మెంట్.. పుస్తకాలకు రూ.14 వేల కోట్ల పరిహారం

AI సాంకేతికత, కాపీరైట్ వివాదాల చరిత్రలోనే ఇదో పెద్ద పరిణామం. అనుమతి లేకుండా తమ పుస్తకాలను వాడినందుకు గాను 'యాంత్రోపిక్' సంస్థ రూ.14,400 కోట్ల మేర భారీ సెటిల్‌మెంట్‌ చేసుకుంది. 'హ్యారీ పోటర్' పుస్తకాల ప్రచురణకర్త 'బ్లూమ్స్‌బరీ' దీనిలో ప్రధాన లబ్ధిదారుగా నిలిచింది.

ఏఐ చూస్తోంది.. జాగ్రత్త

ఏఐ చూస్తోంది.. జాగ్రత్త

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల దరఖాస్తుదారులకు ఏఐ ఆధారిత 360 డిగ్రీ సర్వే అనర్హులకు షాక్‌ ఇచ్చింది.

విద్యార్థులకు ఏఐ, రోబోటిక్స్, కోడింగ్ నేర్పించేందుకు మొబైల్ ల్యాబ్‌

విద్యార్థులకు ఏఐ, రోబోటిక్స్, కోడింగ్ నేర్పించేందుకు మొబైల్ ల్యాబ్‌

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మొబైల్ ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్‌ను తీసుకొచ్చింది.

పెట్స్‏తో సంభాషణ!

పెట్స్‏తో సంభాషణ!

మనం చెప్పే విషయాలు చాలావరకు పెంపుడు జంతువులకు అర్థమవుతాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి