ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chairman of Minority Finance : అధినేత నమ్మకాన్ని వమ్ముచేయను

ABN, First Publish Date - 2024-12-10T05:26:13+05:30

రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ బాధ్యతలు స్వీకరించారు.

  • మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌

విజయవాడ (వన్‌టౌన్‌), డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్‌ ఎండీ యాకూబ్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మౌలానా ముస్తక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అనేక సవాళ్లను, కేసులను ఎదుర్కొన్న ప్రతి కార్యకర్తకూ న్యాయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానంటూ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్‌ అహ్మద్‌ షరీఫ్‌, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, నక్కా ఆనంద్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2024-12-10T05:26:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising