ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan: అంబేద్కర్ కొందరివాడు కాదు... అందరివాడు...: పవన్

ABN, Publish Date - Apr 14 , 2024 | 12:38 PM

అమరావతి: రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

అమరావతి: రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr. BR Ambedkar) అని జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వపన్ మాట్లాడుతూ.. ఎల్లవేళలా సమాజం కోసం ఆలోచన చేసిన అంబేద్కర్ జయంతి సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాతకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నానన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదని... అందరివాడని అన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ హక్కులు, బాధ్యతలు ఇచ్చిన దూరదృష్టి కలిగిన విజ్ఞాని అని, ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడమే నిజమైన నివాళి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:40 PM

Advertising
Advertising