• Home » Guntur

Guntur

గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 50 మందికి అస్వస్థత

గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 50 మందికి అస్వస్థత

గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 50 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు.

జగన్ హయాంలో ప్రజావ్యతిరేక సంస్కృతి పెరిగింది: పెమ్మసాని

జగన్ హయాంలో ప్రజావ్యతిరేక సంస్కృతి పెరిగింది: పెమ్మసాని

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రజావ్యతిరేక సంస్కృతి పెరిగిందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆగ్రహించారు.

రైల్వే పోలీసులపై రాళ్లు రువ్విన దొంగలు.. రైల్వే ట్రాక్‌పై కాల్పులు..

రైల్వే పోలీసులపై రాళ్లు రువ్విన దొంగలు.. రైల్వే ట్రాక్‌పై కాల్పులు..

గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. తమపై రాళ్లు రువ్విన దొంగలపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. పొన్నూరు సమీపంలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

బియ్యం..కయ్యం.. రేషన్‌ డీలర్లు వర్సెస్‌ సీఎస్‌ డీటీలు

బియ్యం..కయ్యం.. రేషన్‌ డీలర్లు వర్సెస్‌ సీఎస్‌ డీటీలు

గుంటూరు నగరంలో ఈ నెల ప్రారంభం నుంచి రేషన్‌ డీలర్లు, పౌర సరఫరాల ఉప తహసీల్దార్లు(సీఎస్‌ డీటీలు) మధ్యన వార్‌ నడుస్తోంది. జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల పేరుతో డీటీలు కొన్ని రేషన్‌ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు.

జగన్ హయాంలో గుంటూరు ఛానల్ పనులను పట్టించుకోలేదు.. పెమ్మసాని ధ్వజం

జగన్ హయాంలో గుంటూరు ఛానల్ పనులను పట్టించుకోలేదు.. పెమ్మసాని ధ్వజం

ప్రత్తిపాడు ప్రాంతానికి గుంటూరు ఛానల్ చాలా ముఖ్యమైనదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. గుంటూరు ఛానల్లో ప్లో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

కాస్త పట్టించుకోండి బాస్‌..

కాస్త పట్టించుకోండి బాస్‌..

పల్నాడు జిల్లాలో ఇప్పటికే పోలీసు అధికారులు, సిబ్బంది అసాంఘిక కార్యకలాపాలు అనేకం వెలుగు చూశాయి. పోలీసులే మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

గుంటూరు-కనిగిరి మధ్య మెమూ రైలు

గుంటూరు-కనిగిరి మధ్య మెమూ రైలు

పల్నాడు జిల్లా నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గంలో కనిగిరి వరకు రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తి కావడంతో గుంటూరు - కనిగిరి మధ్య ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఒక మెమూ రైలుని నడిపేందుకు అధికారులు ప్రతిపాదించారు.

టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

అమరావతిలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పొలిట్ బ్యూరో, రాష్ట్ర, జాతీయ కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఆస్తి కోసం కూతురు ఎంతకు తెగించిందంటే..

ఆస్తి కోసం కూతురు ఎంతకు తెగించిందంటే..

చిలకలూరిపేటలోని గుర్రాల చావిడి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదం కారణంగా తల్లిదండ్రులపై కూతురు కర్కశంగా వ్యవహరించింది.

ఏపీ ట్రాఫిక్ చలాన్ల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ ట్రాఫిక్ చలాన్ల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ ట్రాఫిక్ చలాన్ల నిధుల వినియోగంపై కొనసాగుతున్న వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆర్బిట్రేషన్ ఉత్తర్వులపై స్టే విధించిన అత్యున్నత న్యాయస్థానం, డేటా ఎవాల్వ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి