• Home » Guntur

Guntur

జనసేన 'క్రియాశీలక సభ్యత్వ నమోదు' ప్రారంభించిన పవన్ కల్యాణ్

జనసేన 'క్రియాశీలక సభ్యత్వ నమోదు' ప్రారంభించిన పవన్ కల్యాణ్

జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ముందడుగు వేశారు. ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘క్రియాశీలక సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఆంధ్రా వీరప్పన్‌కు అల్జీమర్స్‌ సోకినట్లుంది

ఆంధ్రా వీరప్పన్‌కు అల్జీమర్స్‌ సోకినట్లుంది

ఆంధ్రా వీరప్పన్‌గా పేరుగాంచిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అల్జీమర్స్‌ వ్యాధి సోకినట్లుందని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ జారీ అయింది. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు ఆయనపై ఈ వారెంట్ వేశారు.

అంబటికి బెయిల్.. రేపు విడుదలయ్యే అవకాశం

అంబటికి బెయిల్.. రేపు విడుదలయ్యే అవకాశం

ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. గుంటూరు ఎక్సైజ్ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీకి రావడంపై సస్పెన్స్

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీకి రావడంపై సస్పెన్స్

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వస్తారా, లేదా.. అనే విషయం చర్చనీయాంశమైంది.

మిర్చియార్డు నూతన పాలకవర్గం నియామకం

మిర్చియార్డు నూతన పాలకవర్గం నియామకం

గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(మిర్చియార్డు) నూతన పాలకవర్గం నియామకం పూర్తి అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదంతో రాష్ట్ర వ్యవసాయ, సహకార(మార్కెటింగ్‌) శాఖ సోమవారం అధికారికంగా జీవో నంబరు 89ని విడుదల చేసింది.

అమరావతిలో 41 కంపెనీలు

అమరావతిలో 41 కంపెనీలు

రాజధాని అమరావతిలో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. సోమవారం జరిగిన మంత్రులు- కార్యదర్శుల మూడో సమావేశంలో దీనిని స్పష్టం చేసింది.

మహాశివరాత్రికి 618 బస్సుల ఏర్పాటు

మహాశివరాత్రికి 618 బస్సుల ఏర్పాటు

మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం 618 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డీపీటీవో టీ అజిత కుమారి తెలిపారు.

జగన్ గుంటూరు టూర్‌.. పలువురు వైసీపీ నేతలపై కేసులు

జగన్ గుంటూరు టూర్‌.. పలువురు వైసీపీ నేతలపై కేసులు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో ర్యాలీలు నిర్వహించడంతో పలువురు పార్టీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ 30ను అతిక్రమించారని, ర్యాలీల కారణంగా గుంటూరులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

అనుమతి లేకున్నా.. గుంటూరుకు జగన్.. భారీగా ట్రాఫిక్ జామ్..

అనుమతి లేకున్నా.. గుంటూరుకు జగన్.. భారీగా ట్రాఫిక్ జామ్..

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. పెద్ద సంఖ్యలో వాహనాలతో తాడేపల్లి ప్యాలెస్ నుంచి గుంటూరుకు జగన్ పయనమయ్యారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి