Home » Guntur
శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్ఓబీ పనులపై ఎవరూ అపోహలకు గురి కావద్దని అన్నారు. సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు.
పందెం కోసం ఓ బాలుడు బాల్ పెన్ను మింగేసిన విషయం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. మూడేళ్ల క్రితం మింగిన ఈ పెన్నును వైద్యులు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి
పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన స్తానికంగా సంచలనం రేపింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల బాధలు అగమ్యగోచరంగా మారాయి. ఉదయం ఎనిమిది గంటలకు పాఠశాలకు వస్తే మరలా సాయంత్రం 6 గంటలకే ఇంటికి వెళ్లేది. మధ్యాహ్న భోజనం చేశాక దాదాపు 7 గంటలపాటు విద్యార్ధులు పాఠశాలలో గడపాల్సి వస్తోంది. ఫలితంగా సాయంత్రం నాలుగు తర్వాత నుంచి అనేక పాఠశాలల్లో విద్యార్థులు ఆకలితో అలమటించిపోతున్నారు.
ఏపీ పౌరసరఫరాల శాఖ మరో ముందడుగు వేసింది. వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీతో పాటు ఒక్కో కార్డుదారునికి తక్కువ ధరకే కిలో గోధుమ పిండి ప్యాకెట్ అందించేందుకు సిద్ధమైంది.
మిలీనియం సిటీ కాన్సెప్ట్ భాగంగా రాజమండ్రి, కాకినాడ తిరుపతి, విశాఖపట్నం నగరాలకు దీటుగా గుంటూరును అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు తెలిపారు. శంకర్ విలాస్ ఆర్వోబీపై టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్రస్థాయిలో చర్చి జరిగింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి అనుచిత పోస్టు చేశాడు. దీనిపై జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అరుదైన ఘనత సాధించింది. గుంటూరులో ప్రతి గురువారం ఉదయం 8:30 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గురువారం కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇప్పటం గ్రామంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను కలిశారు.