ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Khammam: కందిపప్పు @ 200

ABN, First Publish Date - 2023-09-05T13:18:02+05:30

బహిరంగ మార్కెట్‌లో పప్పుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం కందిపప్పు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం

- రోజురోజుకు పెరుగుతున్న ధర

- మిగతా పప్పుల ధరలూ అదే దారిలో

ఖమ్మం: బహిరంగ మార్కెట్‌లో పప్పుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం కందిపప్పు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో రూ. 180 నుంచి రూ.200 ఉండగా.. మిగతా పప్పులు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. పెసరపప్పు కిలో రూ.130, మినపప్పు, గుండ్లు రూ.130 నుంచి రూ.140, బొబ్బరపప్పు రూ.120, పచ్చి శనగపప్పు రూ.80 నుంచి రూ.90, మైసూర్‌పప్పు రూ.100కు చేరాయి. దీంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అయితే ఈ ఏడాది తృణధాన్యాల సాగు తగ్గడం, డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఇక ఈ పప్పులతో పాటు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతుండడం సామాన్యులకు భారంగా మారింది. మున్ముందు కందిపప్పు ధర మరింత పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - 2023-09-05T13:18:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising