ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayashanti: నన్ను తొక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి

ABN, First Publish Date - 2023-11-21T22:21:53+05:30

రాములమ్మని తొక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని టీ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti ) అన్నారు.

మెదక్: రాములమ్మని తొక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని టీ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti ) అన్నారు. మంగళవారం నాడు మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు విజయశాంతి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు , మెదక్ అభ్యర్థి రోహిత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ...‘‘420కి ఓటు వేసి గెలిపించారు. కోట్ల భూమిని దోచుకున్నoదుకు కేసీఆర్‌కు ఓటు వేయాలా. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. కేజీ టు పీజీ ఉచిత విద్య ఎక్కడ. కేసీఆర్ గెలిస్తే తెలంగాణ చస్తది. ప్రజలు గెలిస్తే కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఓడిపోతాడు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు. .కాంగ్రెస్ అరు గ్యారంటీలు ఇచ్చింది. మీరు చేతి గుర్తుకు ఓటు వేస్తానని గ్యారెంటీ ఇవ్వండి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించండి’’ అని విజయశాంతి పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-21T22:21:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising