• Home » Medak

Medak

బీదర్ చెత్త వివాదం.. నిలిచిన రాకపోకలు

బీదర్ చెత్త వివాదం.. నిలిచిన రాకపోకలు

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ మున్సిపాలిటీ నుంచి తరలిస్తున్న చెత్తను తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామస్థులు గత 15 రోజులుగా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.

మీసేవలో డిజిటల్‌ రసీదులు

మీసేవలో డిజిటల్‌ రసీదులు

మీసేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చే కాగితపు రసీదులకు కాలం చెల్లింది.

అసై దూల హారతి..

అసై దూల హారతి..

అసై.. దూల హారతి అంటూ గ్రామాల్లో పీర్ల పండుగ సందడి మొదలైంది.

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. వ్యవసాయ పనులకు కూడా ఈ వర్షాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

యోగా జీవితంలో భాగస్వామ్యం కావాలి.. ప్రజలకు ఎంపీ పిలుపు

యోగా జీవితంలో భాగస్వామ్యం కావాలి.. ప్రజలకు ఎంపీ పిలుపు

మన జీవితంలో యోగా భాగస్వామ్యం అవ్వాలని ప్రజలకు మెదక్ లోక్‌సభ సభ్యుడు, ఎంపీ ఎం.రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని క్రికెట్ స్టేడియంలో జ్యోతి ప్రజ్వలనం చేసి యోగను ఆయన ప్రారంభించారు.

సంగారెడ్డి జిల్లాలో మొసలి పిల్లల కలకలం

సంగారెడ్డి జిల్లాలో మొసలి పిల్లల కలకలం

ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ శివారులో కొందరి రైతుల పంట పొలాల్లో 20 మొసలి పిల్లలు కనిపించిన ఘటన కలకలం రేపింది.

గదిలో ఇద్దరు మహిళలతో భర్త.. అది చూసిన భార్య ఏం చేసిందంటే..

గదిలో ఇద్దరు మహిళలతో భర్త.. అది చూసిన భార్య ఏం చేసిందంటే..

మెదక్ జిల్లాలో ఆర్మీ ఉద్యోగి పొన్నం కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మండల పాయింట్లకు పాఠ్యపుస్తకాలు

మండల పాయింట్లకు పాఠ్యపుస్తకాలు

సర్కారు బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఏటా అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి.

మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం

మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం

మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తూప్రాన్ సమీపంలో జాతీయ రహదారి NH-44పై ప్రయాణిస్తున్న కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రాణాల మీదకు తెచ్చిన ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం

ప్రాణాల మీదకు తెచ్చిన ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఏప్రిల్14న రామాయంపేటకు చెందిన నందిని డెలివరీ కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆపరేషన్ చేసిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవుతోందని డాక్టర్ సింధూరి కాటన్ పెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి