ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh: ఏపీని సీఎం జగన్‌రెడ్డి గంజాయి మత్తులో ముంచెత్తుతున్నాడు

ABN, First Publish Date - 2023-12-11T22:53:39+05:30

పీని సీఎం జగన్‌రెడ్డి ( CM JAGAN REDDY ) గంజాయిమత్తులో ముంచెత్తుతున్నాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) అన్నారు. సోమవారం నాడు పాయకరావుపేట నియోజకవర్గం పీఎల్ పురం వద్ద లోకేష్‌ను నిరుద్యోగ యువకులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

అనకాపల్లి జిల్లా: ఏపీని సీఎం జగన్‌రెడ్డి ( CM JAGAN REDDY ) గంజాయిమత్తులో ముంచెత్తుతున్నాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) అన్నారు. సోమవారం నాడు పాయకరావుపేట నియోజకవర్గం పీఎల్ పురం వద్ద లోకేష్‌ను నిరుద్యోగ యువకులు కలిసి వినతిపత్రం సమర్పించారు.మా ప్రాంతంలో పరిశ్రమలు ఉన్న మాకు ఉపాధి లేని పరిస్థితి, ఏర్పడిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘జె-ట్యాక్స్ విధానాలతో ఉన్న పరిశ్రమలను తరిమేయడం మాత్రమే జగన్ అండ్ కోకు తెలుసు.యువతకు ఉద్యోగాలివ్వడం జగన్‌కి చేతకాలేదు. లక్షలాది ఉద్యోగాలు కల్పించే అమర్ రాజా, ఫ్యాక్స్ కాన్, జాకీ, లులూ వంటి పరిశ్రమలను జె-ట్యాక్స్ కోసం రాష్ట్రం నుంచి తరిమేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. రాష్ట్రం నుంచి ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వలసవెళ్లే పరిస్థితులు రాకుండా చేస్తాం’’ అని నారా లోకేష్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-12-11T22:53:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising