ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: యువగళం ముగింపు సభ ఆంధ్రా చరిత్రలో సరికొత్త అధ్యాయం కాబోతుంది

ABN, Publish Date - Dec 17 , 2023 | 06:20 PM

యువగళం ముగింపు సభ ఆంధ్రా చరిత్రలో సరికొత్త అధ్యాయం కాబోతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) పేర్కొన్నారు. ఆదివారం నాడు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో టీడీపీ ఎన్నికల శంఖారావం సభా వేదిక పరిశీలించారు.

విజయనగరం: యువగళం ముగింపు సభ ఆంధ్రా చరిత్రలో సరికొత్త అధ్యాయం కాబోతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) పేర్కొన్నారు. ఆదివారం నాడు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో టీడీపీ ఎన్నికల శంఖారావం సభా వేదిక పరిశీలించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... ‘‘భోగాపురం మండలం పోలిపల్లిలో ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకే సభ ప్రారంభమవుతుంది. ఆర్టీసీకి అద్దె చెల్లిస్తాం బస్సులివ్వాలని ఏపీఎస్ ఆర్టీసీని అడిగితే స్పందన లేదు. ఏ వాహనం అందుబాటులో ఉన్నా వేదిక దగ్గరకు సకాలంలో కార్యకర్తలు, నేతలు చేరుకోవాలి. 2024 ఎన్నికల సమరానికి టీడీపీ, జనసేన సిద్ధమని శంఖారావాన్ని పూరిస్తాం. జగన్‌రెడ్డి దురాగతాలను తుదముట్టించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తాం’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 06:20 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising