Chandra Grahan 2025 : దేశవ్యాప్తంగా కనువిందు చేసిన సంపూర్ణ చంద్రగ్రహణం
ABN, Publish Date - Sep 08 , 2025 | 09:51 AM
దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణం కనువిందు చేసింది. భారత్లో ఆదివారం రాత్రి 9.56 గంటలకు మొదలైన గ్రహణం అర్ధరాత్రి 1.26 గంటలకు వీడింది. చంద్రుడు పూర్తిగా భూమి నీడకు వెళ్లిపోయి..
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణం కనువిందు చేసింది. భారత్లో ఆదివారం రాత్రి 9.56 గంటలకు మొదలైన గ్రహణం అర్ధరాత్రి 1.26 గంటలకు వీడింది. చంద్రుడు పూర్తిగా భూమి నీడకు వెళ్లిపోయి 82 నిమిషాల పాటు ఎర్రబారి కనిపించాడు. అనేకమంది ఈ ఖగోళ వింతను ఆసక్తిగా తిలకించారు. 2022 తర్వాత భారత్లో అత్యంత ఎక్కువ సేపు కనిపించిన సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం.
Updated Date - Sep 08 , 2025 | 09:57 AM