ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కార్యరూపం దాలుస్తున్న దావోస్ ఒప్పందాలు

ABN, Publish Date - May 15 , 2025 | 01:58 PM

రూ. 22 వేల కోట్లతో అనంతపురం జిల్లాలో రీన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం కానుంది. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు శుక్రవారం మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.

అమరావతి: దావోస్ (Davos) ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh)సమక్షంలో జరిగిన అవగాహన ఒప్పందాలు కార్యరూపం దాలుస్తున్నాయి. రూ. 22 వేల కోట్ల (Rs. 22,000 Crore)తో అనంతపురం జిల్లా, గుంతకల్లు నియోజకవర్గం భేతపల్లిలో భారత దేశంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ రీన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ (Integrated Renewable Energy Complex) ఏర్పాటు కాబోతోంది.

Also Read: టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలి..


దీనిని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తితో ప్రముఖ సంస్థ రీన్యూ ఏర్పాటు చేస్తోంది. రీన్యూ ఎనర్జీ కాంప్లెక్స్‌కు మంత్రి లోకేష్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు తొలి దశలో 587 మెగావాట్ల సౌర విద్యుత్, 250 మెగావాట్ల పవన విద్యుత్, 415 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్లను ఆ సంస్థ స్థాపించనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియోక్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇందిరా గాంధీ చేసిన విధంగా ఉంటుందని అనుకున్నాం..

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం...

For More AP News and Telugu News

Updated Date - May 15 , 2025 | 01:58 PM