Tragedy: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం..రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృ*తి
ABN, Publish Date - Aug 18 , 2025 | 11:47 AM
శ్రీకృష్ణాష్టమి వేడుకలు హైదరాబాద్ రామంతాపూర్లో విషాదాన్ని నింపాయి. నిన్న రాత్రి జరిగిన రథయాత్రలో రథానికి కరెంట్ తీగలు విద్యుత్ షాక్తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్, ఆగస్టు 18: శ్రీకృష్ణాష్టమి వేడుకలు హైదరాబాద్ రామంతాపూర్లో విషాదాన్ని నింపాయి. నిన్న రాత్రి జరిగిన రథయాత్రలో రథానికి కరెంట్ తీగలు విద్యుత్ షాక్తో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలతో ABN ప్రత్యేక కథనాన్ని కింది వీడియోలో చూడండి.
Updated Date - Aug 18 , 2025 | 11:47 AM