కర్ణాటక నుంచి ఏపీకి చేరుకున్న కుంకీ ఏనుగులు
ABN, Publish Date - May 22 , 2025 | 04:55 PM
కర్ణాటక నుంచి చిత్తూరు జిల్లా పలమనేరులోని ముసలిమడుగుకు ఆపరేషన్ ఏలిఫెంట్ ప్రాజెక్ట్ కోసం కుంకీ ఏనుగులు చేరుకున్నాయి.
కర్ణాటక నుంచి చిత్తూరు జిల్లా పలమనేరులోని ముసలిమడుగుకు ఆపరేషన్ ఏలిఫెంట్ ప్రాజెక్ట్ కోసం కుంకీ ఏనుగులు చేరుకున్నాయి. అటవీ శాఖ అధికారులు సురక్షితంగా వాటిని తీసుకు వచ్చారు. బుధవారం బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం ఈ కుంకీ ఏనుగులను ఏపీ ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - May 22 , 2025 | 04:55 PM