ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రామయ్య ఆలయ అభివృద్ధికి శ్రీకారం

ABN, First Publish Date - 2025-04-03T12:53:38+05:30

Bhadrachalam Temple: దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం టెంపుల్ సిటీగా మారనుంది. కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన భద్రాచలం రామాలయం అభివృద్ధికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది.

భద్రాచలం, ఏప్రిల్ 3: భద్రాద్రి రామాలయ (Bhadrachalam Temple) పరిసరాలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. మాఢవీధులను విస్తరించి అభివృద్ధి పనులను పట్టించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. రామ భక్తుడైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) చొరవతో ఈ పనులు మొదలుకాబోతున్నాయి. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం టెంపుల్ సిటీగా మారనుంది. కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన భద్రాచలం రామాలయం అభివృద్ధికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఆలయ మాఢవీధుల విస్తరణకు అనుమతులిస్తూ నిధులు కూడా విడుదల చేసింది.


కాంగ్రెస్ పాలనలోనే భద్రాద్రి రామాలయాన్ని అభివృద్ధి చేస్తామన్న మంత్రి తుమ్మల పట్టుదల కార్యరూపం దాల్చగా.. ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

Amaravati Capital Construction: అమరావతికి నిధులొచ్చాయ్‌

Supreme Court Orders: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - 2025-04-03T12:53:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising