Mulugu: బొగత జలపాతంలో జనసందడి
ABN, Publish Date - Jul 07 , 2025 | 03:16 AM
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది.
వాజేడు, జూలై 6(ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇక్కడ జలకళ సంతరించుకుంది. పాలనురగలా కిందకు దుంకుతున్న జలధారలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం జలపాతం వద్ద జన సందడి నెలకొంది.
Updated Date - Jul 07 , 2025 | 03:16 AM