ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram project: కాళేశ్వరం బాధ్యుల నుంచి అందిన సంజాయిషీలు

ABN, Publish Date - Jul 27 , 2025 | 06:05 AM

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో షోకాజు నోటీసులు అందుకున్న అధికారుల్లో ఒకరిద్దరు తప్ప.. అందరూ తమ సంజాయిషీలను ప్రభుత్వానికి సమర్పించారు.

  • అధ్యయనం చేశాక చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో షోకాజు నోటీసులు అందుకున్న అధికారుల్లో ఒకరిద్దరు తప్ప.. అందరూ తమ సంజాయిషీలను ప్రభుత్వానికి సమర్పించారు. వారు చెప్పి న కారణాలపై అధ్యయనం చేశాక, తదుపరి చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టనుంది.

కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి కారకులైన 17 మందిపై నేరపూరిత కేసు పెట్టాలని, 33 మందిపై శాఖపరమైన చర్యలు(ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌), పదవీ విరమణ చేసిన 7 మందికి పెన్షన్‌లో కోత విధించాలని విజిలెన్స్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం విదితమే.

Updated Date - Jul 27 , 2025 | 06:05 AM