ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Asian Boxing Championship 2025: సెమీఫైనల్లో ఆరుగురు భారత బాక్సర్లు

ABN, Publish Date - Apr 24 , 2025 | 04:02 AM

ఆసియా అండర్‌-15, అండర్‌-17 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రగతిశీల ఫలితాలు. ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌ దాకా దూసుకెళ్లారు.

అమ్మాన్‌ (జోర్డాన్‌): ఆసియా అండర్‌-15, అండర్‌-17 చాంపియన్‌షిప్స్‌లో జోరు కనబరుస్తూ ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన 46 కిలోల అండర్‌-15 క్వార్టర్‌ఫైనల్లో రుద్రాక్ష్‌ సింగ్‌ 3-0తో ఐదర్‌ ముసేవ్‌ (కజకిస్థాన్‌)ను చిత్తు చేశాడు. ఈ విభాగం ఇతర క్వార్టర్‌ఫైనల్స్‌లో సంస్కార్‌ (36కి.)-అల్మత్‌బౌలీపై, 37 కి.లలో హర్సిల్‌-మహ్మదలీపై, 40 కి.లలో బల్హారా-నూర్‌సలేమ్‌పై, 49కి.లలో సంచిత్‌-యూ చెన్‌పై నెగ్గారు. మహిళల 43 కిలోల అండర్‌-15 విభాగంలో మిల్కీ 5-0తో కజక్‌ బాక్సర్‌ యెల్దానాను ఓడించి సెమీ్‌స చేరింది.

Updated Date - Apr 24 , 2025 | 04:06 AM