Sachin Praises Siraj: ఆకాశ్ దీప్దే బాల్ ఆఫ్ ద సిరీస్
ABN, Publish Date - Aug 09 , 2025 | 03:54 AM
ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీ్సలో సిరాజ్ ప్రదర్శనను సచిన్ ఎంతగానో కొనియాడాడు.
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీ్సలో సిరాజ్ ప్రదర్శనను సచిన్ ఎంతగానో కొనియాడాడు. అతడికి రావాల్సినంత గుర్తింపు రాలేదని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ సిరీ్సలో అత్యుత్తమ బంతిని విసిరింది మాత్రం ఆకాశ్దీ్ప అని చెప్పాడు. రెండో టెస్టు నాలుగో రోజున అద్భుత ఇన్స్వింగర్తో జోరూట్ను ఆకాశ్ బౌల్డ్ చేశాడు. ఆ బంతినే సచిన్ ‘బాల్ ఆఫ్ ద సిరీ్స’గా ప్రకటించడం విశేషం. ఆ టెస్టులో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. కాగా ఐదో టెస్టు మూడో రోజు చివర్లో ఓపెనర్ క్రాలేను స్లో యార్కర్తో సిరాజ్ క్లీన్బౌల్డ్ చేసిన బంతి అద్భుతమంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Updated Date - Aug 09 , 2025 | 03:54 AM