ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Cricket Tour 2026: వచ్చే ఏడాదీ ఇంగ్లండ్‌లో పర్యటన

ABN, Publish Date - Jul 25 , 2025 | 02:00 AM

ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీ్‌సలో బిజీగా ఉన్న టీమిండియా వచ్చే ఏడాది కూడా ఇంగ్లండ్‌కు రానుంది. 2026, జూలై 1 నుంచి 19 వరకు ఇరు జట్ల మధ్య ఐదు...

భారత క్రికెట్‌ జట్ల షెడ్యూలు

మాంచెస్టర్‌: ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీ్‌సలో బిజీగా ఉన్న టీమిండియా వచ్చే ఏడాది కూడా ఇంగ్లండ్‌కు రానుంది. 2026, జూలై 1 నుంచి 19 వరకు ఇరు జట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డేల సిరీ్‌సలు జరుగుతాయని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈ సీబీ) వెల్లడించింది. అలాగే భారత మహిళల జట్టు కూడా మూడు టీ20ల సిరీస్‌, ఏకైక టెస్టు కోసం మరోసారి పర్యటించనుంది. మే 28 నుంచి జూన్‌ 1 వరకు ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో పొట్టి ఫార్మాట్‌లో తలపడనుండగా, జూలై 10 నుంచి లార్డ్స్‌లో తొలిసారిగా మహిళల టెస్టు జరుగనుంది.

ఇవీ చదవండి:

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 02:00 AM