ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Historic Win Over Myanmar: 20 ఏళ్ల తర్వాత భారత్‌ క్వాలిఫై

ABN, Publish Date - Aug 11 , 2025 | 05:43 AM

అండర్‌-20 మహిళల ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పనకు భారత జట్టు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌-డి తుది క్వాలిఫయింగ్‌ పోరులో భార త మహిళలు 1-0తో మయన్మార్‌పై...

ఆసియా కప్‌ అండర్‌-20 ఫుట్‌బాల్‌ టోర్నీ

యాంగాన్‌ (మయన్మార్‌) : అండర్‌-20 మహిళల ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పనకు భారత జట్టు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌-డి తుది క్వాలిఫయింగ్‌ పోరులో భార త మహిళలు 1-0తో మయన్మార్‌పై గెలుపొందారు. 27వ నిమిషంలో పూజ కీలకమైన గోల్‌ అందించింది. ఏడు పాయింట్లతో గ్రూప్‌-డి టాపర్‌గా నిలిచిన భారత్‌ 2026లో థాయ్‌లాండ్‌లో జరిగే ఆసియా కప్‌నకు క్వాలిఫై అయ్యింది. రెండు దశాబ్దాల తర్వాత భారత్‌ ఆ టోర్నీకి అర్హత పొం దడం విశేషం. ఆసియా కప్‌నకు క్వాలిఫై అయిన భారత జట్టుకు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య రూ. 22 లక్షల నజరానా ప్రకటించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 05:43 AM