ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంగ్లండ్‌దే సిరీస్‌

ABN, Publish Date - Jun 09 , 2025 | 05:09 AM

వెస్టిండీ్‌సతో మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు నాలుగు వికెట్లతో నెగ్గింది...

రెండో టీ20లోనూ వెస్టిండీస్‌ ఓటమి

బ్రిస్టల్‌: వెస్టిండీ్‌సతో మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు నాలుగు వికెట్లతో నెగ్గింది. మొదట వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 196/6 స్కోరు చేసింది. కెప్టెన్‌ హోప్‌ (49), చార్లెస్‌ (47), పొవెల్‌ (34) రాణించారు. ల్యూక్‌ ఉడ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్‌ 18.3 ఓవర్లలో 199/6 స్కోరు చేసి గెలుపొందింది. బట్లర్‌ (47), కెప్టెన్‌ బ్రూక్‌ (34), డకెట్‌ (30), బాంటన్‌ (30 నాటౌట్‌) తలో చేయి వేశారు. అల్జరి జోసెఫ్‌ రెండు వికెట్లు తీశాడు.

ఇవీ చదవండి:

రింకూ కాబోయే భార్య ఎమోషనల్

ఇంగ్లండ్‌కు బుమ్రా భయం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 09 , 2025 | 05:09 AM