శవం మీద బంగారం దొంగిలిస్తున్న వార్డ్ బాయ్
ABN, Publish Date - Apr 20, 2025 | 03:29 PM
శవం మీద ఉన్న బంగారం దొంగలించిన వార్డు బాయ్ యూపీ హిరాన్వాడకు చెందిన శ్వేత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో, పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వార్డుబాయ్ విజయ్ ఆమె చెవి పోగులను దొంగిలించాడు, సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా ధ్రువీకరించారు
Updated Date - Apr 20, 2025 | 03:29 PM