నీటి సరఫరాను సక్రమంగా అందించడానికి 1,111 ట్యాంకర్లు ఏర్పాటు చేసిన ఢిల్లీ ప్రభుత్వం. వాటర్ ట్యాంకర్లకు జీపీఎస్ను కూడా అమర్చిన ప్రభుత్వం