ఉగ్రవాదులేనా?
ABN, Publish Date - May 07, 2025 | 09:56 AM
పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ మిస్సైల్స్తో దాడులకు పాల్పడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో పలు ఉగ్రస్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలో పాకిస్థాన్లోని ఓ భవనం నుంచి ప్రజలు పరుగులు తీస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది. అయితే వాళ్లంతా ఉగ్రవాదులా? లేక సామన్య పౌరులా అనే చర్చ జరుగుతోంది.
Updated Date - May 07, 2025 | 09:56 AM