ఆపరేషన్ సిందూర్ సమయంలో పంజాబ్లోని బతిండాలోని అక్లియన్ ఖుర్ద్ గ్రామంలో తెల్లవారుజామున 1:30 గంటలకు గుర్తుతెలియని విమానం కూలిపోయింది. ఇళ్ల నుండి 500 మీటర్ల దూరంలో గోధుమ పొలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఒక వ్యవసాయ కూలీ మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు.