ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రశాంతంగా ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

ABN, Publish Date - Dec 11 , 2025 | 09:39 AM

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ఒంటి గంట తర్వాతి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రానికి ఫలితాలు వస్తాయి.

1/10

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ మొదలైంది.

2/10

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.

3/10

ఒంటి గంట తర్వాతి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రానికి ఫలితాలు వస్తాయి.

4/10

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 189 మండలాల్లోని 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది.

5/10

షెడ్యూల్‌ ప్రకారం తొలి విడతలో 189 మండలాల పరిధిలో 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, అందులో 395 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవం అయ్యాయి.

6/10

3,834 గ్రామ పంచాయతీలకు గురువారం ఉదయం పోలింగ్‌ ప్రారంభమైంది.

7/10

మిగిలిన 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్‌ దాఖలు కాకపోవటంతో పోలింగ్‌ జరగటం లేదు.

8/10

ఈ ఎన్నికల కోసం మొత్తం 37,562 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 93,905 మంది పోలింగ్‌ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.

9/10

తొలి విడతలో 3,834 సర్పంచ్‌ స్థానాల్లో 12,960 మంది, 27,628 వార్డు స్థానాల్లో 65,455 మంది పోటీపడుతున్నారు.

10/10

తొలి విడత పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది బుధవారమే మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సామగ్రి తీసుకుని తమకు కేటాయించిన గ్రామాలకు చేరుకున్నారు.

Updated Date - Dec 11 , 2025 | 09:39 AM