Home » Local Body Elections
రాష్ట్రంలో రాబోయే స్థానికసంస్థల నేపథ్యంలో జిల్లాలోని గాజువాకలో కూటమి నేతల ఆత్మీయ సమావేశం జరిగింది.
మజ్జి శ్రీనివాసరావు రాకతో టీడీపీకి మరింత బలం చేకూరిందని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మంత్రిని మంగళవారం మర్యాద పూర్వకంగా మజ్జి శ్రీనివాసరావు కలిశారు.
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా టీడీపీ అధినాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తూ వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం కూటమి పార్టీలు గెలవాలని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత దిశానిర్దేశం చేశారు.
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఖరారుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సన్నద్ధం కావాలని నేతలకు మంత్రి నాదెండ్ల మనోహన్ పిలుపునిచ్చారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి నేరుగా జరుగుతాయని వెల్లడించారు.
‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపు మనదే కావాలి. కొందరు దింపుడు కళ్లెం ఆశతో ‘సర్’, రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్లారు. వారి ఆశలు నిరాశ కావాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్ రెండో రోజున ఆయన మాట్లాడారు.
టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలను తేలిగ్గా తీసుకోకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
నాయకులకు, కార్యకర్తలను మరింత అనుసంధానం చేసేందుకు ఈ లీడర్ షిప్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. రెండు రోజులు పాటు ఉదయం నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఈ కాంక్లేవ్ జరుగుతుందని వెల్లడించారు.
రాజకీయాల్లో కొత్త నాయకత్వ విధానానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతోంది. ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి ముఖ్య ప్రతినిధులకు నాయకత్వ పటిమ పెంపొందించే అంశంపై రెండు రోజుల ట్రైనింగ్ కాంక్లేవ్ను టీడీపీ నిర్వహిస్తోంది.