ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: తీగల సునరిత రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

ABN, Publish Date - Mar 11 , 2025 | 01:44 PM

మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి ఇటీవల మృతిచెందాడు. 5 రోజుల కార్యక్రమం ఇవాళ జరిగింది. సునరిత రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

1/5

మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి ఇటీవల మృతిచెందాడు. వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు.

2/5

కనిష్క్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న కేటీఆర్

3/5

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

4/5

తీగల సునరిత రెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని కేటీఆర్ తెలిపారు.

5/5

కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న కేటీఆర్

Updated Date - Mar 11 , 2025 | 01:49 PM