ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదగా కొండ మెట్లు పుస్తకావిష్కరణ

ABN, Publish Date - Apr 16 , 2025 | 10:21 PM

హైదరాబాద్, ఏప్రిల్ 16: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సీ ఆర్ నాయుడు ఆత్మకథ కొండ మెట్లు పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

1/6

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సీ ఆర్ నాయుడు ఆత్మకథ కొండ మెట్లు పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుతోపాటు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తదితరులు ఆవిష్కరించారు.

2/6

ఈ కార్యక్రంలో ప్రసంగిస్తున్న మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు

3/6

కొండ మెట్లు పుస్తకాన్ని పరిశీలిస్తున్న ఎం వెంకయ్యనాయుడు

4/6

కొండగట్టు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఐపీఎస్ మాజీ అధికారి సీఆర్ నాయుడు, ఐఏఎస్ మాజీ అధికారి కె. లక్ష్మీనారాయణ తదితరులు

5/6

ఈ కార్యక్రమానికి హాజరైన ఆహ్వానితులు

6/6

ఈ కార్యక్రమానికి హాజరైన ఆహ్వానితులు

Updated Date - Apr 16 , 2025 | 10:21 PM