ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జేఈఈ మెయిన్‌ పరీక్షలకు విద్యార్థులు

ABN, Publish Date - Jan 22 , 2025 | 11:57 AM

హైదరాబాద్: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ పరీక్షలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఎల్బీనగర్ ఆయాన్ డిజిటల్‌లో జేఈఈ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు..

1/6

ఎల్బీనగర్ ఆయాన్ డిజిటల్‌లో జేఈఈ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు

2/6

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

3/6

సమయం కావడంతో ఎగ్జామ్ సెంటర్ వద్దకు పరుగులు తీస్తున్న ఓ విద్యార్థి..

4/6

ఎగ్జామ్ రాసేందుకు సెంటర్ వద్ద ఎదురు చూస్తున్న విద్యార్థులు..

5/6

పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థుల సందడి...

6/6

హైదరాబాద్, ఎల్బీనగర్‌లోని ఓ సెంటర్ వద్ద జేఈఈ ఎగ్జామ్ రాసేందుకు బారులు తీరిన విద్యార్థులు..

Updated Date - Jan 22 , 2025 | 11:57 AM