ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దేవరకొండ ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Dec 06 , 2025 | 08:35 PM

నల్గొండ జిల్లా, దేవరకొండలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభ జరిగింది. శనివారం జరిగిన ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. దేవరకొండ మున్సిపాలిటీ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

1/8

నల్గొండ జిల్లా, దేవరకొండలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభ జరిగింది.

2/8

శనివారం జరిగిన ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

3/8

ఈ సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు.

4/8

దేవరకొండలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

5/8

దేవరకొండ మున్సిపాలిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

6/8

సభలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

7/8

పదేళ్ల కేసీఆర్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా కలవని పరిస్థితి ఉండేదని..పాపం ఇప్పుడు ఇద్దరు సర్పంచ్ లు, నలుగురు వార్డు మెంబర్లను పిలిపించుకుని మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

8/8

మహిళలకు చెక్ అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Updated Date - Dec 06 , 2025 | 08:37 PM