Home » Nalgonda
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. వెంటనే బాలుడి తాత అక్కడకు చేరుకుని చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించాడు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల బీభత్సం వల్ల పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే..
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడెం శివారులో శుక్రవారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో నిమ్మతోటతో పాటు కొట్టం అందులో ఉన్న నిమ్మకాయలు కాలి బూడిదయ్యా యి. స్థానికులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం శివారులో కంచర్ల వివేకానందరెడ్డికి సం బంధించిన నిమ్మతోటను తిప్పర్తి గ్రామానికి చెందిన నూ కల విజయ్ సాగు చేస్తున్నాడు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామశివారులోని నోష్ ఫార్మా ల్యాబ్లో శుక్రవారం రియాక్టర్ పేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
బస్సు ఆపలేదనే కోపంతో ఒక ప్రయాణికుడు ఆర్టీసీ డ్రైవర్పై దాడికి దిగిన ఘటన నల్గొండలో కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజామాబాద్లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బస్సు, లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అంతేకాకుండా..
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిపోలో డ్రైవర్ వెంకన్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కారు.. బైకును ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైవేలపై ఆగి ఉన్న వాహనాలే లక్ష్యంగా అర్ధరాత్రి డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతరాష్ట్ర ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
సూర్యపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో పది మంది స్వల్పంగా గాయపడ్డారు.