Home » Nalgonda
అమెరికాలో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ చదువుతున్న నల్లగొండ యువతి ప్రియాంక అనారోగ్యంతో మృతి చెందింది. ఇన్సూరెన్స్ లేకపోవడంతో వైద్యం ఆలస్యం అయి బ్రెయిన్ డెడ్ అయ్యింది.
ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లకూడదని ఎవ రు రూల్ పెట్టారంటూ ఓ మహిళ ఏకంగా బస్సు ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ఆదివారం సాయం త్రం నల్లగొండ జిల్లా నకిరేకల్ శివారులో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
చర్లపల్లి రైల్వే టర్మినల్ నుంచి కాకినాడ, నర్సాపూర్ మార్గాల్లో 36 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్ల వివరాలు, అవి ఎక్కడెక్కడ ఆగుతాయన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కేసీఆర్.. నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దు.. పదేళ్ల మీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాళా తీయించారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేశారు.
మండ లంలోని అల్వాలపురం, చిమిర్యాల, భీక్యాతండా, తొగర్రాయి, గుడిబండ, మంగళితండా, కాపుగల్లు, రెడ్లకుంట పంచాయతీ కార్యాలయాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి.
Fire Incident: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని యూనిట్-1 బాయిలర్లో ఆయిల్ ఫైర్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
మరో యువతి మోజులో పడి.. తన కుమార్తెను అల్లుడు దూరం పెట్టాడని.. అల్లుడిని ఇలా చెడగొట్టింది అతడి సోదరుడేనని భావించాడు ఆ మామ. ఆ సోదరుడిని చంపితే తప్ప అల్లుడు దారికి రాడని భావించాడు.
కష్ట సుఖాల్లో కలకాలం తోడుగా కలిసుంటామని పెళ్లినాడు ప్రమాణాలు చేసుకున్న వారు కాటికి కూడా కలిసే వెళ్లారు. భర్త గుండెపోటుతో మృతి చెందగా, ఆ బాధను తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు విడించింది.
మంత్రి పదవి తనకు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో మాజీ హోంమంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడు పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.
కుమా ర్తె కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో జరిగింది.