ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటన.. హృదయాన్ని కలిచివేసే దృశ్యాలు

ABN, Publish Date - Nov 03 , 2025 | 09:38 AM

చేవెళ్ల చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోజరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీ కొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు.

1/3

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోజరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి.

2/3

వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీ కొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

3/3

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Updated Date - Nov 03 , 2025 | 09:43 AM