ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భారతదేశంలో వన్యప్రాణులను చూడటానికి 5 బెస్ట్ పార్క్స్ ఇవే..

ABN, Publish Date - Jun 05 , 2025 | 02:07 PM

భారతదేశంలో దట్టమైన అడవులు, పులులు, ఏనుగులు, ఖడ్గమృగాలు వంటి వన్యప్రాణులను చూడటానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అయితే, అందులో 5 ఉత్తమ ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

1/6

భారతదేశంలో వన్యప్రాణులను చూడటానికి 5 ఉత్తమ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..

2/6

రాజస్థాన్ లోని రణథంబోర్ నేషనల్ పార్క్.. పులులతో పాటు, చిరుతలు, ఎలుగుబంట్లు, మొసళ్ళు కూడా ఉన్నాయి.

3/6

అస్సాం లోని కాజీరంగ జాతీయ ఉద్యానవనం.. అంతరించిపోతున్న ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది.

4/6

మధ్యప్రదేశ్ లోని కన్హా నేషనల్ పార్క్.. చిరుతలు, అడవి కుక్కలు, చిత్తడి జింకలు ఎక్కువగా ఉంటాయి.

5/6

పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం.. విశాలమైన మడ అడవులు ఒక ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్నాయి

6/6

కర్ణాటక లోని బందీపూర్ జాతీయ ఉద్యానవనం.. ఏనుగులు, పులులకు ప్రసిద్ధి చెందింది.

Updated Date - Jun 05 , 2025 | 02:07 PM