ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Narendra Modi In China: ఏడేళ్ల తర్వాత చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ

ABN, Publish Date - Aug 30 , 2025 | 07:46 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాకు వెళ్లారు. 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం కూడా ఇదే ప్రధమం.

1/5

ఏడేళ్ల తర్వాత చైనాకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

2/5

చైనాలో అడుగుపెట్టిన ప్రధానికి ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు

3/5

2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణల అనంతరం చైనాలో మోదీ పర్యటించడం ఇదే ప్రధమం

4/5

పర్యటనలో భాగంగా ఆదివారం నాడు షాంఘై సహకార శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్న ప్రధాని

5/5

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల బాదుడుతో విరుచుకుపడుతున్న క్రమంలో ప్రత్యేకత సంతరించుకున్న మోదీ పర్యటన

Updated Date - Aug 30 , 2025 | 07:46 PM