India-Paraguay: పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనాతో ప్రధాని మోదీ చర్చలు ఫలప్రదం
ABN, Publish Date - Jun 02 , 2025 | 08:47 PM
పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనాతో ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. కీలక రంగాలపై పరస్పర సహకారానికి ఇరు దేశాధినేతల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి.
భారతదేశానికి విచ్చేసిన పరాగ్వే దేశ అధ్యక్షుడు శాంటియాగో పెనా
పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా ను సాదరంగా ఆహ్వానించిన ప్రధాని మోదీ
ప్రధాని నేరేంద్రమోదీతో భేటీ అయిన పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా
ఢిల్లీలో జరిగిన ఇరు దేశాధినేతల చర్చలు ఫలప్రదం
దక్షిణ అమెరికాలో విలువైన భాగస్వామి పరాగ్వే అని కీర్తించిన ప్రధాని మోదీ
ఉమ్మడి విలువలతో.. విభిన్న అంశాలపై చర్చించిన ఇరుదేశాధినేతలు
సన్నిహిత ఆర్థిక సహకారం, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంలో సుముఖత
డిజిటల్ టెక్నాలజీ, ఖనిజాలు, విద్యుత్, వ్యవసాయం, ఆరోగ్యం, అంతరిక్ష సహకారంపై చర్చలు
భారత ఆతిథ్యానికి ఫిదా అయిన పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా
Updated Date - Jun 02 , 2025 | 08:47 PM