ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పహల్గాం మృతుల ఆత్మశాంతికై క్యాండిల్స్ తో ర్యాలీ..

ABN, Publish Date - Apr 25 , 2025 | 09:46 PM

పహల్గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

1/7

పహల్గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

2/7

ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఐఎంఐ ఎంపీ అసదుద్దీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా..

3/7

పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా.. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ప్రదర్శన చేపట్టారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినదించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా నిర్మూలించాలన్నారు.

4/7

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. పర్యాటకులపై దాడి చేసి చంపేయడం తీవ్రమైన ఘటన అని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం డిమాండ్ చేశారు

5/7

అందరం ఒక్కటై ఉగ్రవాదంపై పోరాడాలని సీఎం పిలుపునిచ్చారు. కాగా, కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీల విదేశీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

6/7

పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. గ్రామ గ్రామాన నిరసన ర్యాలీలు చేపట్టారు.

7/7

ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూనే.. ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. పర్యాటకులను చంపేసిన ఉగ్రమూకల అంతు చూడాలని ప్రజలందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - Apr 25 , 2025 | 09:46 PM