Home » Pahalgam Terror Attack
పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చెందిన ఎస్1 అనే సీక్రెట్ యూనిట్ రెండు దశాబ్దాలుగా భారత్లో సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని నిఘా వర్గాలు గుర్తించాయి. భారత్లో అధికశాతం ఉగ్రదాడుల వెనుక ఈ యూనిట్ హస్తం ఉన్నట్టు తెలిపాయి.
పహల్గాం ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇటీవల చేపట్టిన 'ఆపరేషన్ మహదేవ్'లో పలు ఆయుధాలు, సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటి ఫోరెన్సిక్ విశ్లేషణ అనంతరం ఉగ్రవాదులకు సహకరించిన మహమ్మద్ కటారియా అనే వ్యక్తిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు తమపై నాలుగు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు దాడి చేసినట్లు చెప్పారు. జమ్మూకాశ్మీర్ పోలీసులు కూడా నలుగురి కంటే ఎక్కువ మందే దాడిలో పాల్గొన్నారని, ఉగ్రవాదులతోపాటు స్థానికులు కూడా భాగమయ్యారని అభిప్రాయపడ్డారు.
పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ను.. అతడి ఇద్దరు సహచరులను మట్టుబెట్టిన మన భద్రతా దళాలు అసలు వారి ఉనికిని ఎలా పసిగట్టాయి? వారి దాకా ఎలా చేరుకున్నాయి
శ్రీనగర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం అందుతోంది. బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా హతమైనట్లు తెలుస్తోంది.
పహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది..
Pahalgam Terror Attack: బుధవారం క్వాడ్ దేశాల మీటింగ్ జరిగింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిపై ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
Pahalgam terror attack: పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి సహకరించిన ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చివరకు మౌనం వీడారు. కాంగ్రెస్తో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. వాటి గురించి సమయం వచ్చినప్పుడు నేరుగా చర్చిస్తానన్నారు. అంతేకాదు, ఈ సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
పహల్గాం ఉగ్రదాడి ఉదంతంలో రొమ్ములెదురొడ్డి నిలిచిన ధీరుడి ఆత్మకు శాంతి కలిగే సంఘటన ఇది. ఉగ్రమూక చేతిలో చిక్కుకున్న పర్యాటకులను రక్షించే ప్రయత్నంలో స్థానికుడైన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా మరణించిన సంగతి తెలిసిందే.