TDP Mahanadu: మూడో రోజు ఘనంగా మహానాడు కార్యక్రమం
ABN, Publish Date - May 29 , 2025 | 04:04 PM
కడప జిల్లాలో మహానాడు కార్యక్రమం మూడో రోజు ఘనంగా జరుగుతోంది. చివరి రోజు కావడంతో అన్ని జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
కడప జిల్లాలో ఘనంగా మూడో రోజు మహానాడు కార్యక్రమం
చివరి రోజు కావడంతో అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలు ఏర్పాటు చేసిన టీడీపీ
మహానాడు కార్యక్రమానికి సైకిల్పై వచ్చిన టీడీపీ అభిమాని
మహానాడులో ఎక్కడ చూసినా జన సునామీ..
మహానాడు కార్యక్రమంలో సంతోషంగా సైకిల్ గుర్తును చూపిస్తున్న టీడీపీ ప్రియులు
మహానాడు కార్యక్రమానికి తాము సైతం అంటున్న చిన్నారులు
Updated Date - May 29 , 2025 | 04:27 PM