ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతీ మనసును తట్టిలోపే అద్భుత దృశ్యాలు..

ABN, Publish Date - Dec 24 , 2025 | 09:37 PM

ఈ సృష్టిలో తల్లిని మించి దైవం లేదంటే అతిశయోక్తి లేదు. ఓ తల్లి తన బిడ్డ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయదు. తను పస్తు ఉండి బిడ్డల కడుపు నింపుతుంది. ఓ తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ,మమకారం ఈ ఫోటో నిదర్శనం. రాళ్లను కొడుతూ రామాంజినమ్మ అనే మహిళ బిడ్డ ఆలనా పాలనా చూస్తోంది.

1/7

ఈ సృష్టిలో తల్లిని మించి దైవం లేదంటే అతిశయోక్తి లేదు. ఓ తల్లి తన బిడ్డ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయదు. తను పస్తు ఉండి బిడ్డల కడుపు నింపుతుంది.

2/7

ఓ తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ,మమకారం ఈ ఫోటో నిదర్శనం. రాళ్లను కొడుతూ రామాంజినమ్మ అనే మహిళ బిడ్డ ఆలనా పాలనా చూస్తోంది.

3/7

చిత్తూరు నరిగపల్లె గ్రైనేట్ ఫ్యాక్టరీ సమీపంలో తన భర్త వెంకటేష్‌తో కలిసి రాళ్లు కొడుతూ ఉంది. తల్లీబిడ్డల ప్రేమకు సంబంధించిన ఆ దృశ్యాలను అనంతపురం ఫొటోగ్రాఫర్ శివ తన కెమెరాలో బంధించారు.

4/7

ప్రకృతి అందాలను ఎంత చూసినా తనివి తీరదు. సాయం సంధ్య వేళలో పక్షుల కిలకిలారావాలు వింటుంటే ఆ తృప్తే వేరు.

5/7

ఆహార వేటలో అలసిపోయిన పక్షులు సాయంత్రం కాగానే గూటికి చేరుకోవటానికి పరుగులు తీస్తున్న దృశ్యాలు ఇవి.

6/7

కన్నులవిందు కలిగించే ఈ అద్భుతమైన దృశ్యాలను కర్నూలు ఫొటోగ్రాఫర్ షేక్ మహ్మద్ రఫి తన కెమెరాలో బంధించారు.

7/7

మానవత్వం పరిమళించిన సంఘటన ఇది. రోడ్డుపై పడ్డ పెద్ద రంధ్రం కారణంగా వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఓ వ్యక్తి ఇలా ఆ రంధ్రంలో కర్రను ఉంచాడు. తన మంచి తనాన్ని చాటి చెప్పాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలను బెంగళూరు ఫొటో గ్రాఫర్ కే రవి తన కెమెరాలో బంధించారు.

Updated Date - Dec 24 , 2025 | 09:37 PM